Home » Terrorist
కశ్మీర్లో సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ఇప్పటికే సుమారు పదిమంది ఉగ్రవాదుల దాడిలో మరణించగా సోమవారం మరో వ్యక్తి మరణించాడు.
హవాలా మార్గాల ద్వారా ఉగ్రవాదులకు డబ్బు చేరవేస్తున్న వ్యాపారులపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉక్కుపాదం మోపుతోంది.
దేశంలో భారీ ఉగ్రదాడికి పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18న దీనికి సంబందించిన అలెర్ట్ జారీచేసినట్లు అధికారులు తెలిపారు
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం కాగా.. ఓ ఆర్మీ జవాన్ వీరమరణం పొందారు. రాజ్ పోరా ప్రాంతంలోని హంజిన్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లుగా ఆర్మీ అధ
ముంబైలోని తాజ్ హోటల్ కు ఉగ్రవాదులు వస్తున్నారంటూ ఓ బుడతడు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రత కట్టుదిట్టం చేశారు. చివరకు అది ఫేక్ కాల్ అని తెలుసుకున్నారు
భద్రతా దళాలు, రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకొని దాడులకు దిగుతున్నారు ఉగ్రవాదులు. ఇక ఈ నేపథ్యంలోనే భద్రతా దళాలు కూడా ఉగ్రవాదులను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి దాడి చేశాయి వైమానిక దళాలు.
Iran’s top terrorist killed in Balochistan ఇరాన్ టాప్ మోస్ట్ టెర్రరిస్ట్ ‘ముల్లా ఒమర్ ఇరానీ’ పాక్ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యాడు. నవంబర్-17న బలూచిస్తాన్ ప్రావిన్స్(రాష్ట్రం)లోని కెచ్ జిల్లాలోని తుర్బాత్ పట్టణంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇరానీ,అతని ఇద�
Dawood Ibrahim in Ratnagiri auctioned : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకులకు చెందిన ఇల్లు ఇబ్రహీం మ్యాన్షన్ తో పాటు మరో ఐదు స్థిరాస్తులను వేలం వేశారు. ఆన్ లైన్ ద్వారా ఈ వేలం పాట నిర్వహించారు. ఢిల్లీకి చెందిన లాయర్ అజయ్ శ్రీవాస్తవ రూ. 11.20 లక్షలకు కొనుగోలు చేశార�
ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న కొద్ది ఎన్నికల ప్రచారాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓ ఉ�
బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ థాకూర్ కూడా ఉగ్రవాది అంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వెల్లడించారు. ఈ మేరకు 2019, నవంబర్ 28వ తేదీ గురువారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఉగ్రవాది ప్రజ్ఞా..ఉగ్రవాది అయిన గాడ్సేను దేశభక్తుడని అన్నారని, భారత పార్లమెంట్ చరిత్�