Home » Terrorist
జమాత్ ఉద్ దవా(JUD) ఉగ్రసంస్థ అధినేత,2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయీద్ కు యునైటెడ్ నేషన్స్(UN)షాక్ ఇచ్చింది. నిషేధిత ఉగ్రవాదుల జాబితా నుంచి తన పేరు తొలగించాలని సయీద్ చేసిన విజ్ణప్తిని ఐరాస తిరస్కరించింది.సయీద్ పై నిషేధానికి ఐరాస 1267 ఆంక్షల కమ�
పాక్ తో చర్చల సమయయం ముగిసిపోయిందని, ఇప్పుడు చర్యలు తీసుకొనే సమయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. చర్చలకు సమయం ముగిసిపోయిందనే విషయం పుల్వమా జిల్లాలో జరిగిన ఉగ్రదాడితో నిరూపితమైందన్నారు.పాక్ తో చర్చలు జరిపే సమయం ముగిసిపోయిందని సూచిందన్నా�
హైదరాబాద్ అత్తాపూర్ డీమార్ట్లోకి ఓ ఉగ్రవాది చొరబడ్డాడని, బాంబు పెట్టాడని, అతడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.
జమ్ముకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 42మంది CRPF జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్లో జరిగిన
ఒకప్పుడు ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు భారత ఆర్మీలో ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన అశోకచక్ర అవార్డుకు ఎంపికయ్యాడు. అతనే లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వాని.