Terrorist

    జమ్మూ కశ్మీర్ లో గ్రనేడ్ దాడి : ఆరుగురికి తీవ్ర గాయాలు

    October 28, 2019 / 11:56 AM IST

    జమ్మూ  కాశ్మీర్ లో మరో సారి గ్రనేడ్ దాడి జరిగింది. బారాముల్లా జిల్లాలోని  సోపోర్ బస్సాండు వద్ద ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో ఆరుగురు పౌరులు గాయపడ్డారు.   గాయపడిన వారినవి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోపోర్ బస్టాండ్ లో భారీగా �

    మారని పాక్ బుద్ధి : సత్తా చాటిన భారత సేన

    October 21, 2019 / 12:19 AM IST

    అసలే అది పాకిస్తాన్..అందులోనూ ఇప్పుడు నిప్పు తొక్కింది..పైగా కల్లు తాగినట్లు బిహేవ్ చేసింది. భారత్ కొట్టిన దెబ్బతో దిక్కుతోచని స్థితిలో పడింది..అయినా..భారత్‌ని ఇబ్బంది పెట్టేందుకు ప్రపంచంలో ఎన్ని మార్గాలు ఉంటాయో..అన్నింటినీ ట్రై చేస్తోంద�

    జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్…ఉగ్రవాది హతం

    May 10, 2019 / 04:04 AM IST

    జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని షోపియాన్ జిల్లాలో ఇవాళ(మే-10,2019)ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించినట్లు పోలీస్ ప్రతినిధి తెలిపారు.ఎన్ కౌంటర్ జరిగిన స్థలంలో తుపాకులు, మందుగుండు సామాగ్�

    బీహార్ లో మోడీ,రాహుల్ మాటల యుద్ధం

    April 20, 2019 / 11:15 AM IST

    మూడోదశ సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల మాత్రమే మిగిలి ఉన్న సమయంలో రాజకీయ నాయకలు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతున్నారు. శనివారం(ఏప్రిల్-20,2019) బీహార్ లోని సపౌల్ లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాం�

    ఉగ్రవాది మసూద్ పై ఎందుకంత ప్రేమ : చైనాకి అమెరికా లాస్ట్ వార్నింగ్

    April 13, 2019 / 08:35 AM IST

    అమెరికా: వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రిస్ట్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో చైనా తీరుపై అగ్రరాజ్యం అమెరికా సీరియస్ అయ్యింది. చైనాకి వార్నింగ్ ఇచ్చినంత పని

    మోడీ కరుడుగట్టిన ఉన్మాది, జగన్ సైకో : విరుచుకుపడ్డ చంద్రబాబు

    April 4, 2019 / 10:33 AM IST

    అమరావతి : ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష నేత జగన్ తో పాటు ప్రధాని మోడీపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోడీ కరుడుగట్టిన ఉన్మాదిలా,

    కాశ్మీర్ లో హిజ్బుల్ ఉగ్రవాది అరెస్ట్

    March 28, 2019 / 03:51 PM IST

    దక్షిణ కాశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ కి చెందిన  ఉగ్రవాది రమీజ్ అహ్మద్ దార్ ని గురువారం(మార్చి-28,2019)భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు బిజ్బెహారా ప్రాంతంలో రమీజ్ అహ్మద్ దార్‌ అ�

    పుల్వామా దాడిలో కొత్త నిజాలు…వర్చువల్ సిమ్ లు వాడారు

    March 24, 2019 / 12:20 PM IST

    పుల్వామా ఉగ్రదాడి వెనుక కుట్రను చూసి అధికారులు షాక్ అవుతున్నారు.అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని జైషే ఉగ్రవాదులు వినియోగించుకొంటున్నారు.అధికారులు పుల్వామా కుట్రను ఛేదించే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి.పుల్వామా దాడి కోసం కారుబా

    ముంబైలో కసబ్ బ్రిడ్జి : ఆ పేరు ఎలా వచ్చింది

    March 15, 2019 / 04:05 AM IST

    ముంబై: కసబ్ అంటే మనకు గుర్తుకొచ్చే పేరు పాకిస్థాన్ ఉగ్రవాది అని. ముంబైలో ఉగ్రదాడులకు పాల్పడి ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న పాకిస్థాన్ కరడు కట్టిన ఉగ్రవాది కసబ్. ఆపేరుతో ముంబైలో ఉండే వంతెన ఘోర ప్రమాదానికి గురైంది.  పాక్ ఉగ్రవాదిపేరు ఆ బ్రిడ్�

    దలైలామాను మసూద్ తో పోల్చిన పాక్ జర్నలిస్ట్…చీల్చి చెండాడిన నెటిజన్లు

    March 14, 2019 / 02:11 PM IST

    టిబెట్ బౌద్ధమత గురువు,నోబెల్ శాంతి బహుమతి విజేత దలైలామాను జైషే చీఫ్ మసూద్ అజార్ తో పోల్చాడు పాక్ కు చెందిన ఓ జర్నలిస్ట్. దలైలామాను మసూద్ తో పోల్చడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆ జర్నలిస్ట్ ను చీల్చి చెండాడుతున్నారు. అహింసావాదిని ఉగ్రవా

10TV Telugu News