Home » Tesla
ఇటీవల కరోనా కేసులు తగ్గిన దృష్ట్యా ఉద్యోగులంతా తిరిగి ఆఫీస్లకు రావాల్సిందే అని ఆదేశించాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఆఫీస్లకు వచ్చి పనిచేయకపోతే, ఉద్యోగంలోంచి తీసేస్తానంటూ హెచ్చరించాడు. దీంతో ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా లేని చాలా మంది �
రాబోయే రోజుల్లో రోడ్లమీద అంతా ఎలక్ట్రిక్ వాహనాలే దర్శనమిస్తాయి. ఇప్పుడున్న పెట్రోల్ బంకుల మాదిరిగానే బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లు వెలుస్తాయి.
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. టెస్లా అధినేత ఎలన్ మస్క్ సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
పలు సంచలనాత్మక నిర్ణయాలు, అంశాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. ముఖ్యంగా ఆయన తన కంపెనీలకు సంబంధించి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనాత్మకంగా ఉంటుంటాయి.
టెస్లా ఎగ్జిక్యూటివ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని వదిలిపెట్టి, ఆఫీసుకు వచ్చి పని చేయాలని.. లేదంటే కంపెనీని విడిచిపెట్టాలని ఫైనల్ వార్నింగ్ ఇచ్చాడు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఈ మేరకు ఉద్యోగులకు స్వయంగా మెయిల్స్ పంపినట్లు సమాచారం.
"మీకొకటి క్లియర్ కావాల్సి ఉంది. నా టైంలో 5శాతం కంటే తక్కువ ట్విట్టర్ కోసం కేటాయిస్తాను. అదేమీ రాకెట్ సైన్స్ కాదే. నిన్న గిగా టెక్సాస్, ఇవాళ స్టార్ బేస్. కానీ, టెస్లా అనేది 24/7 నా మైండ్ లో ఉంటుంది" అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
ప్రమఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్ వచ్చే ప్రయత్నాల్ని తాత్కాలికంగా నిలిపివేసింది. భారత ప్రభుత్వం దిగుమతి సుంకాల్ని తగ్గించాలన్న టెస్లా ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో టెస్లా ఈ నిర్ణయం తీసుకుంది.
Gadkari On Tesla : అమెరికాకు చెందిన ఈవీ తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్లో తమ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తే.. ఆ కంపెనీకి కూడా ప్రయోజనాలు లభిస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
ట్విట్టర్ను సొంతం చేసుకునేందుకు ఎలన్ మస్క్ గతంలో ఆ సంస్థకు 43 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు ముందుకొచ్చాడు.
టెస్లా రూపొందిస్తున్న కార్ల కంటే టెస్లా ఆధ్వర్యంలో తయారుచేస్తున్న రోబోలతోనే భవిష్యత్తులో ఎక్కువ లాభాలుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు టెస్లా సీఈవో ఎలన్ మస్క్.