Home » Tesla
తెలంగాణ బాటలోనే మహారాష్ట్ర,పంజాబ్,బెంగాల్
టెస్లా వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలోన్ మస్క్ (Elon Musk) ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఆటోపైలట్ టీమ్లో భారత సంతతికి చెందిన వ్యక్తికి చోటు దక్కింది.
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. బిలియనీర్.. ఎలన్ మస్క్ ఏం చేసినా సంచలనమే. మస్క్ తన ప్రతి అడుగులో ఓ కొత్తదనం కనిపిస్తుంటుంది. ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా సాహసోపేతంగా ఉంటాయి.
టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ కి చెందిన స్టార్లింక్ ఇంటర్నెట్ సర్వీసెస్ భారతదేశంలో పైలట్ సేవలను ప్రారంభించడానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసింది.
జాత్యంహాకర దాడుల వ్యవహారం టెస్లాను చిక్కుల్లో పడేసింది. భారీగా నష్టపోయే పరిస్థితి తెచ్చింది. కోర్టు.. టెస్లాకు ఏకంగా వెయ్యి కోట్ల జరిమానా విధించింది. అంత భారీ మొత్తంలో ఫైన్ వేయడంతో
బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా మరోసారి టెస్లా అధినేత ఎలన్ మస్క్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు నెటిజన్లకు లైఫ్ లెసెన్స్ నేర్పించే ప్రయత్నం చేశారు. మూడేళ్లల్లో ఎలన్
టెస్లా కార్లలో కలకలం రేగింది. సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్వేర్లో సమస్యలు వచ్చాయి. దీంతో టెస్లా అలర్ట్ అయ్యింది. వాహనదారులకు కీలక విన్నపం చేసింది.
టెస్లా కంపెనీపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తిపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్.
ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కారంటే టెస్లా గురించే చెప్పుకునే వారు. ఇప్పుడు టెస్లాను తలదన్నే ఫీచర్లతో మార్కెట్లోకి రానుంది లూసిడ్ మోటర్స్ ఎలక్ట్రిక్ కారు.
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అధినేత ఎలాన్ మస్క్ కార్ల అమ్మకాల్లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నారు.