Home » thanks
సోషల్ మీడియా ద్వారా మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్..
కరోనా వైరస్ పై పోరాటంలో ముందు వరుసలో నిలబడి వైరస్ తో యుద్ధం చేస్తున్న హెల్త్ వర్కర్లకు సంఘీభావం తెలియజేస్తూ ఇవాళ(మార్చి-22,2020)సాయంత్రం 5గంటలకు ఇంటి గుమ్మం దగ్గరకు లేదా బాల్కనీలోకి లేదా టెర్రస్ పైకి వచ్చి చప్పట్లు కొట్టిన,గంటలు మోగించిన కోట్లమ
మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు .. మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి వరుస విజయాలు కట్టబెట్టారని చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకూ ప�
ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకొనేందుకు ప్రభుత్వం అంగీకరించడం పట్ల జేఏసీ కృతజ్ఞతలు తెలియచేసింది. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశమై..ఆర్టీసీ సమ్మెపై ప్రధానంగా చర్చించింది. కార్మికులను విధుల్లోకి చేర్చుక�
ఏనుగులు గుంపులు గుంపులుగా..కుటుంబాలతో కలిసి మెలిసి ఉంటాయి. తమ కుటుంబానికి ఎంతో విలువనిస్తాయి. పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. వాటికి ఏ చిన్న ఆపద వచ్చినా మనుషుల్లాగే తల్లడిల్లిపోతాయి. పిల్లలు ప్రమాదవశాత్తు ఏదన్నా గుంటల్లో పడిపోతే రక్షిం
సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ దగ్గర భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్తార్పూర్ కారిడార్ను ఇవాళ(నవంబర్-9,2019) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,�
ఢిల్లీలో అనధికార కాలనీలను క్రమబద్ధీకరించాలని ఇవాళ(అక్టోబర్-23,2019) కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో 1,797 అనధికార కాలనీలలో నివసిస్తున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు క�
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు సినీ నటుడు ప్రభాస్ మద్దతు పలికారు. రాజకీయంగా మాత్రం కాదు. పరిసరాల పరిశుభ్రత తన ఇంటి నుంచే మొదలు పెట్టారు కేటీఆర్. సెప్టెంబర్ 10వ తేదీ మంగళవారం ప్రగతి భవన్ లోని ఆయన నివాసాన్ని శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన
దేశంలో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ పదార్థాలపై నిషేధం విధించాలన్న ఉద్యమానికి విలువైన మద్దతు అందిస్తున్నందుకు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కు ఇవాళ(ఆగస్టు-28,2019)ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. అమీర్…ఉత్తేజపరిచే మాటలు ఇతరులను ప్రే�
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.