Home » Threat
గతేడాది అయోధ్య కేసులో తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సభ్యుడు, ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రాణాలను ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఆయన భద్రతను జెడ్ నుంచి �
మరేతర బాహ్య శక్తి కన్నా చైనా నుంచే అమెరికా భవిష్యత్తుకు ఎక్కువ ముప్పు ఉందని అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) డైరక్టర్ క్రిస్టోఫర్ వ్రే తెలిపారు. ప్రపంచ ఆధిపత్యాన్ని సాధించడానికి ఏం చేయడానికైనా చైనా సిద్ధం�
మహాప్రమాదం ముంచుకొస్తోందట.. ఏ ఒక్కరికో కాదు, ఏ ఒక్క దేశానికో కాదు..ప్రపంచం మొత్తానికీ.
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ అత్యాచార బాధితురాలి తండ్రిని నిందితుడు కాల్చి చంపేశాడు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించినందుకుగానూ ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఫిరోజాబాద్కు చెందిన 15ఏళ్ల బాలికపై అచ్మాన్ ఉపాధ్య�
సార్..నాకు ప్రాణహాని ఉంది..మరో జైలుకు మార్చండి.. అంటూ దవీందర్ సింగ్ కోరుతున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులతో సంబంధాలు సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కోట్బాల్ వాల్ జైలులో ఉన్నారు. అయితే..ఈ జైలుల
వాట్సప్తో జాగ్రత్త అంటోంది కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూర్టీ సంస్థ. ఎందుకంటే తెలియని వారి వీడియో ఫైళ్లను ఓపెన్ చేస్తే..కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడిస్తోంది. ద కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) సంస్థ మూడు రోజుల క్రితం కొన�
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడీ,కేంద్రహోంమంత్రి అమిత్ షా,టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా పలువురు ప్రముఖులను హతమార్చేందుకు ఓ ఉగ్రసంస్థ కుట్ర పన్నినట్లు సమాచారం. ఈ మేరకు ఉగ్రవాద సంస్థ నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ(
విశాఖ వేదికగా ఐదో రోజు టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా,సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అయితే రప్రాంత నగరాలకు ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో విశాఖలో హైఅలర్ట్ కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు. విశాఖ�
గోదావరిలో గంట గంటకూ పెరుగుతున్న నీటి ఉద్ధృతితో గోదావరి జిల్లాలకు మళ్లీ వరద ముప్పు మొదలయ్యింది.
కొలంబో : ఈస్టర్ సండే రోజు జరిగిన దాడులు తరహాలో శ్రీలంకలో మళ్లీ దాడులు చేసేందుకు ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధలు కుట్రపన్నినట్లు శ్రీలంక పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన మినిస్టీరియల్ సెక్యూరిటీ డివిజన్ హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవా