Home » three capitals
ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై చర్చ సందర్భంగా మంత్రి కొడాలి నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రస్తావన తెచ్చిన కొడాలి నాని.. ఆసక్తికర
మూడు రాజధానుల పై చర్చ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర, అరుదైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం చంద్రబాబు..
అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన టీడీపీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ కు మంగళగిరి మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన
ఇవాళ్టి(జనవరి 21,2020) నుంచి ఏపీ శాసనమండలి ప్రారంభం కానుంది. శాసనసభ కంటే ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమవుతున్న మండలి సమావేశాలు రెండు రోజులపాటు
3 రాజధానుల బిల్లుకు ఏపీ శాసనసభ అమోదం తెలిపింది. రాజధానిని మూడు ప్రాంతాలకు విస్తరిస్తూ సీఎం జగన్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో మూడు రాజధానుల
ఏపీలో రాజధాని అంశం చివరి అంకానికి చేరుకుంది. ఓవైపు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతుంటే.. మరోవైపు వికేంద్రీకరణకు మద్దతుగా సంబురాలు జరుపుతున్నారు.
జగన్ కు రైతులు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఒక్క రాజధానికే దిక్కు లేదు...మూడు రాజధానులు కావాలా అని అడిగారు.
మూడు రాజధానులకు నిరసనగా ఆందోళన చేపట్టిన చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. మందడం వరకు పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు.
ఏపీ రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను టీడీపీ తప్పుబడుతోంది. ఆ పార్టీకి చెందిన నేతలు సీఎం జగన్పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్…ఆసక్తికర ట్వీట్ చేశారు. ఓ పక్క రాజధాని ప్రాంత రైతులు, ప్రజలు
అభివృద్ధి అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదని.. అభివృద్ధి అంటే 5కోట్ల మందికి చెందాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.