-
Home » Tirumala Rush
Tirumala Rush
ఇసుకేస్తే రాలనంత జనం.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఎన్ని గంటలు అంటే..
గత రెండు రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. 70వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కొండపై ఎన్ని లక్షల మంది ఉన్నారంటే.. ఆ వాహనాలకు నో ఎంట్రీ..
మాడవీధులు, ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అన్నీ భక్తులతో నిండిపోయాయి. గ్యాలరీల్లోకి వెళ్లేందుకు భక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు.
ఇసుకేస్తే రాలనంత జనం.. తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి ఏకంగా ఎన్నిగంటలంటే..
క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వారికి అన్నప్రసాదం అందిస్తోంది. (Tirumala Rush)
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వారికి రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం
మంగళవారం స్వామివారిని 76,381 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.85కోట్లు సమకూరింది. 33,509 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని
భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. కొనసాగుతున్న రద్దీ, శ్రీవారి దర్శనానికి 20గంటల సమయం
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది టీటీడీ. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, తీర్థ ప్రసాదాలు, పాలు అందిస్తున్నారు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి.. పూర్తైన సర్వదర్శనం టోకెన్ల జారీ
అన్ని కేంద్రాల్లో వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్ల జారీ పూర్తైంది. నిర్ణీత సమయాని కన్నా ముందుగా టోకెన్లు జారీ చేయడంతో భక్తులకు ఊరట లభించింది.
Tirumala Rush : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం
Tirumala :వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కొండపై 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.
Tirumala Rush : తిరుమలలో విపరీతమైన రద్దీ, భక్తుల కష్టాలు.. 24గంటల తర్వాతే దర్శనం
Tirumala Rush : టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు 24 గంటల తర్వాతే దర్శనం కలుగుతోంది. వసతి గదులు దొరక్క భక్తులు అవస్థలు పడుతున్నారు.