-
Home » Tirupati Tragedy
Tirupati Tragedy
టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం.. తీసుకోబోయే కీలక నిర్ణయాలపై ఉత్కంఠ..
మిగిలిన వారం రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగించాలా? లేదా? అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం..
తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి
తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందారు.
తిరుమల ఘటనపై ప్రధాని మోదీ, రాహుల్ దిగ్భ్రాంతి.. ఇవాళ తిరుపతికి చంద్రబాబు
తిరుమలలో తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
తిరుపతిలో తొక్కిసలాటకు కారణం అదేనా? మృతులు వీరే, మాజీ సీఎం జగన్ ఏమన్నారంటే..
తొక్కిసలాటలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
తిరుపతిలో తొక్కిసలాట.. సీఎం చంద్రబాబు సీరియస్, కీలక నిర్ణయం..
తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుకి చేరిన మరణాల సంఖ్య
బాధితులను రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
తిరుపతిలో తీవ్ర విషాదం.. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశ్రుతి
భక్తులు భారీగా తరలి రావడంతో క్యూలైన్ లో తోపులాట జరిగి విషాదం నెలకొంది.
Tirupati Tragedy : వర్షపు నీటిలో మునిగి నవవధువు మృతి
తిరుపతిలో నిన్న రాత్రి విషాద ఘటన చోటు చేసుకుంది. వర్షపు నీటిలో మునిగి నవ వధువు కన్నుమూసినఘటన తిరుపతిలో వెలుగు చూసింది.