Home » Tirupati
క్షతగాత్రులను చికిత్స కోసం సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
Tirumala :వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కొండపై 2 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి.
తుది అంకానికి చేరుకున్న తిరుపతి గంగమ్మ జాతర
మంటలు చెలరేగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.
‘తోటి వేషం’ గంగమ్మను దర్శించుకుంటున్నారు భక్తులు.చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తోటి వేషం ధరించి అమ్మవారి సేవలో తరిస్తున్నారు. అమ్మవారి జాతరలో తోటివేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కులమతాలకు సంబంధం లేకుండా కోరికలు నెరవ�
TTD: ఆ భక్తుడు చాకచక్యంగా మొబైల్ ఫోన్ ను ఆలయంలోకి తీసుకెళ్లాడని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Tirumala : ఫేక్ ఈమెయిల్ కు సంబంధించి దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. ఫేక్ ఈ-మెయిల్ గురించి ఎవరూ భయపడాల్సిన పని లేదని, భక్తులు తిరుమల వచ్చి స్వేచ్చగా స్వామి వారిని సందర్శించుకోవచ్చని డీఐజీ అమ్మిరెడ్డి చెప్పారు.
Terrorists In Tirumala : తిరుమలలో ఉగ్రవాదులు? క్లారిటీ ఇచ్చిన ఎస్పీ
Terrorists In Tirumala : కొండపై ఉగ్రవాదులు ఉన్నట్టు తమకు మెయిల్ వచ్చిన మాట వాస్తవమే అన్నారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది వెరిఫై చేస్తున్నట్లు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు.
Tirumala High Alert : శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో టీటీడీ విజిలెన్స్, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.