Home » Tirupati
TTD Alert : భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు తప్పనిసరిగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలని టీటీడీ స్పష్టం చేసింది.
Tirumala Rush : టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు 24 గంటల తర్వాతే దర్శనం కలుగుతోంది. వసతి గదులు దొరక్క భక్తులు అవస్థలు పడుతున్నారు.
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు ప్రారంభం..
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చైర్ కార్ చార్జీ 1,680 రూపాయలు,. కాగా, ఎగ్జిక్యూటివ్ సీట్ ఛార్జీ 3,080 రూపాయలు. వారానికి 6 రోజులు మాత్రమే సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ రైలు రాకపోకలు సాగిస్తుంది.
క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ తాగునీరు, ఆహారం అందిస్తోంది. నిజపాద దర్శనాలను పునః ప్రారంభించాలని భక్తులు కోరారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
పథకం ప్రకారం కుట్రపన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాగరాజును బొప్పరాజుపల్లి కనుమదారిలో దారుణంగా హత్య చేశారని తెలిపారు. రుపింజయ భార్యతో హతుడు నాగరాజు తమ్ముడు పురుషోత్తం వివాహేతర సబంధం కొనసాగించడమే హత్యకు ప్రధానం కారణమని వెల్లడించారు.
జాన్వీ కపూర్ (Janhvi Kapoor) సోమవారం తెల్లవారుజామున తన చెల్లి ఖుషీ మరియు శిఖర్ పహారియా (Shikhar Pahariya) తో కలిసి తిరుపతి శ్రీవారిని దర్శించుకుంది. జాన్వీ కపూర్, శిఖర్ పహారియా డేటింగ్ లో ఉన్నారని, తరువాత బ్రేకప్ అయ్యిందని గతంలో గట్టిగా వార్తలు వినిపించాయి. తాజా
కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడిని గుర్తించారు. ఘటనా స్థలంలో గోల్డ్ చైన్, చెప్పులు లభ్యమయ్యాయి. నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
భక్తుల రద్దీ ఆధారంగా టోకెన్ల కోటా పెంచే ఆలోచనలో టీటీడీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, గతంలో కోవిడ్ కారణంగా దివ్యదర్శనం టోకెన్లు టీటీడీ నిలిపివేసింది. మూడేళ్ల తర్వాత తిరిగి దివ్యదర్శనం టోకెన్లు ప్రవేశపెట్టింది.
తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కొన్ని నెలలుగా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను స్వామ