Home » Tirupati
తిరుపతిలో తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్ల జారీ కొనసాగుతోంది. తిరుపతిలో మొత్తం తొమ్మిది కేంద్రాల్లో టోకెన్లను జారీ చేస్తున్నారు. భక్తుల రద్దీతో టీటీడీ ముందుగానే టిక్కెట్ల జారీని ప్రారంభించింది.
TRS ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో తిరుపతి శిల్పాలు కొలువు దీరనున్నాయి. కృష్ణ శిలలతో తయారైన గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి,శివలింగం, సింహం, నంది విగ్రహాలు త్వరలోనే తెలంగాణ నూతన సచివాలంలో కొలువుతీరనున్నాయ
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టికెట్లు, టోకెన్లు పొంది తిరుమలకు రావాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విజ్ఞప్తి చేశారు.
తిరుపతిలో ఎస్వీ వెటర్నరీ వర్శిటీలో రెండు చిరుతలు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ ఎస్వీ వెటర్నరీ వర్శిటీలో ఒక చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. చిరుత తెల్లవారుజామున వచ్చి బోనులో బందీ అయ్యింది.
పుష్ప మూవీని తలదన్నేలా తిరుపతి, చెన్నై ఛేజింగ్ సీన్..
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్ లైన్ టికెట్లు బుధవారం నుంచి తిరుపతిలోనే మంజూరు చేస్తున్నారు. మాధవం అతిథిగృహంలో ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను జేఈవో వీరబ్రహ్మం శాస్త్రోక్తం�
తిరుమలలో భక్తులను లడ్డూ కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయి. దేవుడు కరుణించినా.. లడ్డూ కౌంటర్స్ లో సిబ్బంది మాత్రం కరుణించడం లేదు. లడ్డూ పంపిణీ వేగంగా సాగక భక్తుల క్యూలైన్లు భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో కౌంటర్స్ లోని సిబ్బందితో భక్తులు గొడవకు ద�
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. డిసెంబర్ నెలకు సంబంధించి వర్చువల్ ఆర్జిత సేవా టికెట్ల కోటాను నవంబర్ 16న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ.
అంతుచిక్కని ఐదుగురు విద్యార్థుల ఆచూకీ
తిరుపతి అన్నమయ్య స్కూల్లో మిస్సింగ్ కలకలం