Home » Tirupati
తిరుపతి అన్నమయ్య స్కూల్లో మిస్సింగ్ కలకలం
మరోసారి తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. నవంబర్ 8న చంద్ర గ్రహణం సంభవించనుండడంతో, తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు.
తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం మూడు కేంద్రాల్లో ఇవాళ అర్ధరాత్రి 12 గంటల నుండి స్లాటెడ్ ఉచిత దర్శనం టోకెన్ల జారీని టీటీడీ ప్రారంభించింది. శని, ఆది, సోమ, బుధవారాల్లో 25 వేల టోకెన్లు జారీ చేయనుంది.
తిరుపతిలో పూర్వ ప్రజారాజ్యం పార్టీ నేతలు భేటీ అయ్యారు. వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీల్లోని మాజీ ప్రజారాజ్యం నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో బలిజ సామాజికవర్గ నేతలు పాల్గొన్నారు.
తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు నవంబర్ 1 నుండి జారీ చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (శుక్రవారం28,2022) పేర్కొన్నారు. భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని రెండో సత్రం శ్రీనివాసం వద్ద టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు. శని, ఆది, సోమ, బు
బ్రహ్మాండ నాయకుని రథోత్సవం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి ప్రసాదం అందజేశారు.
తిరుపతి జిల్లాకు చెందిన ఓ మహిళ మస్కట్లో నరకయాతన అనుభవిస్తోంది. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని మస్కట్ చేరుకున్న ఆమెను..ఏజెంట్లు అమ్మేసినట్టు తెలుస్తోంది. యర్రవారిపాలెం మండలం బొడేవాండ్లపల్లికి చెందిన మహిళ 7 నెలల క్రితం రత్తమ్మ అనే ఏజెంట్ ద�
కాషన్ డిపాజిట్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, ఈ కారణంగానే ఆలస్యంగా భక్తుల ఖాతాల్లోకి చేరుతోందని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అవాస్తవాలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్
అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూలో చూపిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు గౌరవేతనంగా నెలకు రూ. 50,000 అందిస్తారు.