Home » Tirupati
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో పోటీకి వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి త్రిదండి చిన్న జీయర్ స్వామి వెళ్లారు. అనంతరం తిరుమల చేరుకున్న చినజీయర్ స్వామి.. తిరుమల కొండపై మై హోమ్ గ్రూపు నిర్మించిన అతిథి గృహాన్ని సందర్శించి, దానికి పద్మప్రియ అతిథి గృహంగా నామకరణం చేశారు.
ఎఫ్ఆర్సీఏ నిభందనలకు విరుద్దంగా విదేశాల నుండి విరాళాలు స్వీకరించినందుకు టీటీడీకి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 కోట్ల జరిమానా వేసిందని, ఆ జరిమానాను కట్టేశామని తెలిపారు. త్వరలో విదేశాల నుండి ఎఫ్ఆర్సీఏ లైసెన్స్ ద్వారా విరాళాలు తిరిగి తీసుకో�
సర్వేపల్లి నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి ఆయనే ఇక్కడి నుంచి బరిలో దిగడం ఖాయం. టీడీపీ మాత్రం అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యర�
తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి సంచారం కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది. చిరుతను చూసిన వాహనదారులు, భక్తులు భయపడిపోతున్నారు.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భూముల రిజిస్ట్రేషన్ వ వాదం సమసిపోయింది. తిరుపతిలో పలు సర్వే నెంబర్లలోని భూముల ఆస్తులపై ఇటీవల విధించిన నిషేదాన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఎత్తివేసింది.
తిరుపతిలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆప్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్టును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కాన్వాయిని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అడ్డుకున్నారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ సమీపంలో భారీ ప్రమాదం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు సంబంధించి ఓ ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ చేపట్టిన గ్యాస్ పైప్ లైన్ లో పేలుడు సంభవించింది.
తిరుపతిలో తెల్లవారుజాము నుంచి వైకుంఠ ఏకాదశి దర్శన టిక్కెట్ల జారీ కొనసాగుతోంది. తిరుపతిలో మొత్తం తొమ్మిది కేంద్రాల్లో టోకెన్లను జారీ చేస్తున్నారు. భక్తుల రద్దీతో టీటీడీ ముందుగానే టిక్కెట్ల జారీని ప్రారంభించింది.
TRS ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయంలో తిరుపతి శిల్పాలు కొలువు దీరనున్నాయి. కృష్ణ శిలలతో తయారైన గణపతి, సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి,శివలింగం, సింహం, నంది విగ్రహాలు త్వరలోనే తెలంగాణ నూతన సచివాలంలో కొలువుతీరనున్నాయ