Home » Tirupati
Gangamma Jatara in tirupati : జాతర వస్తే ఎవరైనా ఏం చేస్తారు ? అమ్మవార్లకు అత్యంత భక్తిశ్రద్ధలతో నైవేద్యాలు పెట్టి, మొక్కులు చెల్లించుకుని, పిండివంటలు వండుకుని… పిల్లాపాపలు, బంధువులతో కలిసి సరదాగా గడుపుతారు. కానీ జాతరలో అమ్మవారినే బూతులు తిట్టే ఆచారం గురిం�
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని శుక్ర, శని, ఆదివారాల్లో సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.
చంద్రగిరికి చెందిన నలుగురు డిగ్రీ విద్యార్థినులు బుధవారం అదృశ్యమైన విషయం విధితమే. వారి ఆచూకీని గురువారం పోలీసులు గుర్తించారు. ముంబైలో అమ్మాయిలు ఆచూకీ లభ్యమైనట్లు పోలీసులు...
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్రపూజలు చేసే ఇద్దరు వ్యక్తులు పదహారేళ్ల బాలికకు క్షుద్రభయం కల్పించి ఆమెను గర్భవతిని చేసిన ఘటన వెలుగు చూసింది.
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది.
శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి సీఎం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారని, వేసవిలో భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా..(TTD Condemns Paripoornananda Allegations)
రుయా హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్లందరూ మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో తేల్చారు. అంబులెన్స్ ధరలను నిర్దేశిస్తూ స్విమ్స్, రుయా ఆసుపత్రి వద్ద బోర్డులను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకట రమణరెడ్డి అన్నారు.
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టాటా ఏస్ వాహనం లారీ ఢీకొంది.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయంతో 2500 మంది రైతులు పండించిన 100 టన్నుల శనగలను రైతు సాధికార సంస్థ ద్వారా టీటీడీ సేకరించింది.