Home » Tirupati
చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. క్షుద్రపూజలు చేసే ఇద్దరు వ్యక్తులు పదహారేళ్ల బాలికకు క్షుద్రభయం కల్పించి ఆమెను గర్భవతిని చేసిన ఘటన వెలుగు చూసింది.
తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శనివారం పుష్పయాగ మహోత్సవం శోభాయమానంగా జరిగింది.
శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మాణానికి సీఎం జగన్ శంఖుస్థాపన చేయనున్నారు. అలిపిరి వద్ద 6 ఎకరాల స్థలంలో 300 కోట్ల రూపాయలతో 4 లక్షల 11 వేల 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆసుపత్రి నిర్మించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలను రద్దు చేశారని, వేసవిలో భక్తులకు సరైన ఏర్పాట్లు చేయలేదని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా..(TTD Condemns Paripoornananda Allegations)
రుయా హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్లందరూ మాఫియాలా మారి అక్రమాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో తేల్చారు. అంబులెన్స్ ధరలను నిర్దేశిస్తూ స్విమ్స్, రుయా ఆసుపత్రి వద్ద బోర్డులను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ వెంకట రమణరెడ్డి అన్నారు.
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో టాటా ఏస్ వాహనం లారీ ఢీకొంది.ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 9మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు ఉపయోగించకుండా ప్రకృతి వ్యవసాయంతో 2500 మంది రైతులు పండించిన 100 టన్నుల శనగలను రైతు సాధికార సంస్థ ద్వారా టీటీడీ సేకరించింది.
ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
ఏపీ రాష్ట్ర నూతన మంత్రిగా నియమితులైన రోజా.. సెల్ ఫోన్ మిస్ కావడం కలకలం రేపుతోంది...ఎస్వీ యూనివర్సిటీ సెట్ హాల్ లో నిర్వహించిన శ్యాప్ సమావేశంలో మంత్రి రోజా పాల్గొన్నారు...
పాలకమండలి అసంబద్ధ నిర్ణయాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్లక్ష్య వైఖరి కొనసాగితే ప్రజలు ఉద్యమించాల్సి వస్తుందని..