Home » Tirupati
ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.
ఏపీ రాష్ట్ర నూతన మంత్రిగా నియమితులైన రోజా.. సెల్ ఫోన్ మిస్ కావడం కలకలం రేపుతోంది...ఎస్వీ యూనివర్సిటీ సెట్ హాల్ లో నిర్వహించిన శ్యాప్ సమావేశంలో మంత్రి రోజా పాల్గొన్నారు...
పాలకమండలి అసంబద్ధ నిర్ణయాలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్లక్ష్య వైఖరి కొనసాగితే ప్రజలు ఉద్యమించాల్సి వస్తుందని..
భక్తులతో తిరుమల ప్రాంతం కిక్కిరిసిపోయింది. తిరుపతిలోని రెండో సత్రం, అలిపిరి వద్ద టోకెన్ల కోసం భారీ సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో నిలిచారు. ఒక్కసారిగా తొక్కిసలాట...
సోమవారం భక్తులు అనూహ్యంగా తరలివచ్చారు. అలిపిరి, రెండో సత్రం వద్ద టోకెన్లు తీసుకోవడానికి రెండు, మూడు రోజుల నుంచి వేచి ఉన్నారు...కొంతమంది కిందపడిపోయారు. సృహ తప్పి పడిపోయారు...
ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తోసుకుని లోనికి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భక్తులు ఒకరిపై ఒకరు కిందపడిపోయారు...
'కెజిఎఫ్ 2' ప్రమోషన్స్లో భాగంగా హీరో యశ్, చిత్ర యూనిట్ ఇవాళ తిరుపతిలో ప్రెస్మీట్ నిర్వహించారు.
వాహన సేవ అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన...
తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 29వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది.