Home » Today
హర్యానాలో ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకున్నామోడీ చరిష్మానే బీజేపీ నమ్మకుంది. మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో తిరిగి పీఠం తమదే అన్న ధీమాలో బీజేపీ లీడర్లు ఉన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానా�
తెలంగాణలో మద్యం షాపుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తడంతో లాటరీ ద్వారా దుకాణాలను కేటాయించబోతున్నారు అధికారులు. 2019, అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం నాడు జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పాస్ ఉన్నవారినే లోనికి అనుమతించనున్న�
తెలంగాణ ఆడపడుచులంతా ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ బతుకమ్మ. ఈ పండుగ వేడుకలు మొత్తం 9 రోజులు నిర్వహిస్తారు. ఒక్కొరోజుకు ఒక్కొ స్పెషల్ ఉంటుంది. అయితే అన్నీ చోట్ల ఆఖరి 9వ రోజు ‘సద్దుల బతుకమ్మ’ ను ఆరాధిస్తారు. ఆరోజు అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహిం�
నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు మీరు రైళ్లను ఉపయోగిస్తుంటారా ? అందులో MMTS రైళ్లో వెళుతుంటారా..అయితే మీకో గమనిక..సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం ఫలక్ నుమా – లింగంపల్లి మధ్య నడిచే ఎంఎంటీఎస్ రైళ్లు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో గురువారం, శక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీలో పదోతరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం (మే 14, 2019) ఉదయం 11 గంటలకు విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాల కోసం పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక అన్నీ ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్సై�
ఫోని తుఫాన్తో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తు చర్యలు తీసుకున్నట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ వెల్లడించారు. 25వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. మే 02వ తేదీ గురువారం మీడియాతో మాట్లాడారు. తుఫాన్ తీరం వైపు 
తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. కొన్ని రోజులుగా వర్షాలతో సేద తీరిన ప్రజలు ప్రస్తుతం దంచికొడుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రోజుకో ఒక డిగ్రీ చొప్పున అధికమౌతున�
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరిక్ష ఫలితాలు ఇవాళ(18 ఏప్రిల్ 2019) విడుదల కానున్నాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా