Home » Today
దేశవ్యాప్తంగా నేటి(01 జనవరి 2020) నుంచి రైల్వే ఛార్జీలు పెంచింది రైల్వేశాఖ. కొత్త సంవత్సరం ప్రవేశిస్తున్న వేళ.. వివిధ ప్యాసింజర్ రైళ్లకు కిలోమీటరుకు కనీసం 4 పైసలు పెంచుతున్నట్లు రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటన చేశారు. ఈ పెంపు 2020 జనవరి 1న ప్
మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. పై పైకి ఎగబాకుతోంది. కొద్ది రోజులుగా ధరలు దిగి ఉండడంతో పసిడి ప్రియులు బంగారం కొనడానికి మెగ్గు చూపారు. ఇదంతా డిమాండ్ తగ్గిపోవడమే కారణమని వ్యాపార నిపుణులు వెల్లడించారు. అయితే..అనూహ్యంగా..అంతర్జాతీయంగా ధరలు పె
ఆంధ్రప్రదేశ్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు హీట్ పుట్టిస్తున్నాయి. డిసెంబర్ 9వ తేదీన మొదలైన సమావేశాలు నేటితో(17 డిసెంబర్ 2019) ముగియనున్నాయి. ఆర్టీసీ విలీన బిల్లుతో పాటు ఇంగ్లీషు మీడియం బిల్లును, అలాగే దిశ బిల్లును సభలో ప్రవేశ పెట్టింది ప్రభుత్వం. �
నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నేడు(09 డిసెంబర్ 2019) ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులపై చర్చలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అసెంబ్లీ సమావేశాలకు సిద్ధ
బాలాపూర్ పోలీస్ స్టేషన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ASI నర్శింహా మృతి చెందారు.సీఐ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిటన్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో వేధింపులు భరించలేని నర్శింహా పోలీస్ స్టేష
కొత్త మద్యం పాలసీ ప్రకారం లైసెన్సులు జారీ చేసేందుకు ఎక్సైజ్శాఖ శుక్రవారం (నవంబర్ 29, 2019)న నోటిఫికేషన్ జారీ చేయనుంది. గతంలో జిల్లా స్థాయిలో ఆయా ప్రాంతాల్లో ఉన్న బార్ల సంఖ్యను బట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేవారు. కానీ.. ఈసారి ఎక్సైజ్ కమిషన�
ఆర్టీసీ జేఏసీ నిర్వహించ తలపెట్టిన చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అప్పర్ ట్యాంక్ బండ్ను మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ట్రాఫిక్ అదనపు సీపీ �
అయోధ్య కేసు.. రెండున్నర దశాబ్ధాలకు పైగా పెండింగ్లో ఉన్న కేసు. 134 సంవత్సరాలుగా వివాదంలో ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి. దేశంలోని కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడిన కేసు ఇది. ఇందులో తీర్పు ఇవ్వడం సుప్రీం కోర్టుకే తలకుమి�
తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడడంతో సమ్మె ఎప్పుడు ముగుస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. కోర్టులో దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి. నవంబర్ 07వ తేదీకి విచారణ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2019, న�