Home » Today
CM Jagan Delhi today : ఏపీ ముఖ్యమంత్రి జగన్… నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2గంటలకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు. పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అకాల వర్షాలు, పంటనష్టం, పోలవరం ప్రాజెక్ట్సహా ఇతర అంశాలప
Subsidized gas cylinder price hike : సామాన్యులకు భారీ షాక్ ఇచ్చింది కేంద్రం. గ్యాస్ సిలిండర్ ధరను ఒక్కసారిగా పెంచేసింది. ఒక్కో సబ్సిడీ సిలిండర్ ధరను 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి రానున్నాయి. సబ్సిడీయేతర సిలిండర్ ధరలన�
YSR Sampoorna Poshana scheme : ఇంగ్లీషు భాషను వద్దనే వారు అంటరానితనాన్ని ప్రోత్సాహించినట్లేనని AP సీఎం జగన్ అన్నారు. ప్రీ ప్రైమరీ విధానాన్ని కూడా..పేదలకు ఇవ్వకూడదంటూ..వినిపిస్తున్న కొన్ని అభిప్రాయాలను రూపం మార్చుకున్న అంటరానితనం కనిపిస్తుందన్నారు. వీరి మనస్�
Poco M2 Pro సేల్స్ అమ్మకాలు ఇండియాలో ప్రారంభం కానున్నాయి. జులై 14వ తేదీ మంగళవారం నాడు జరిగే ఈ ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. నాలుగు కెమెరాల సెటప్, ఆక్టాకోర్ ప్రాసెసర్, భారీ బ్యాటర�
అమెరికా, బ్రెజిల్ తరువాత , భారతదేశంలోనే ప్రతిరోజూ అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. తొలిసారి 24 గంటల్లో 26 వేలకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పుడు కరోనా సోకిన వారి సంఖ్య ఎనిమిది లక్షలకు చేరుకుంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచ�
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్పై విధి విధానాలను 2020, ఏప్రిల్ 15వ తేదీ బుధవారం విడుదల చేయనుంది. మే 3 వరకు లాక్డౌన్ కొనసాగనుండడంతో… ఎలాంటి మార్గదర్శకాలు ఉంటాయన్న చర్చ సాగుతోంది. అంతేకాదు… ఏవైనా సడలింపులు ఇస్తారా అని కూడా జనం ఎదురు చూస్తున్న�
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 62పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
ఏపీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 44కు చేరాయి. ఇవాళ ఒక్కరోజే ఏపీలో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వైసీపీ, టీడీపీ ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించడానికి సీఎం జగన్ ఇవాళ వెళ్లనున్నారు.