Today

    కేజ్రీవాల్ వర్సెస్ బీజేపీ : ఈ రోజే ఢిల్లీలో పోలింగ్

    February 7, 2020 / 11:33 PM IST

    ఇవాళ(ఫిబ్రవరి-8,2019)ఢిల్లీ ప్రజలు కొత్త ప్రభుత్వం కోసం ఓట్లు వేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ప్రభుత్వ పగ్గాలు అప్పజెబుతారా లేదా బీజేపీకి అవకాశమిస్తారా ఇద్దరికీ కాకుండా కాంగ్రెస్ కు పాలన పగ్గాలు అప్పజెబుతారా అన్నది ఫిబ్రవరి-11న చూడ�

    నేడు కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

    January 29, 2020 / 01:54 AM IST

    కరీంనగర్‌ కార్పొరేషన్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికను (బుధవారం 29, 2020) నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇప్పటికే పాలకవర్గాలు కొలువుదీరాయి.

    సర్వం సిద్ధం : నేడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ 

    January 21, 2020 / 06:51 PM IST

    మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణలోని 9 నగరపాలక, 120 పురపాలక సంఘాల్లో బుధవారం (జనవరి 22, 2020) పోలింగ్ జరగనుంది.

    నేడు అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన

    January 13, 2020 / 01:47 AM IST

    టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో హిందూపురం, అనంతపురం పార్లమెంటు పరిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 

    మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్లకు నేడే ఆఖరు

    January 10, 2020 / 04:02 AM IST

    తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తికానుంది. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది.

    నేడు భారత్ బంద్…బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం

    January 8, 2020 / 01:33 AM IST

    ఇవాళ భారత్‌ బంద్‌కు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. బ్యాంక్ యూనియన్లు కూడా సమ్మె చేస్తుండడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

    నాంపల్లి నుమాయిష్ గుడ్ న్యూస్ : ఈ ఒక్కరోజు మహిళలకు ఫ్రీ ఎంట్రీ

    January 7, 2020 / 04:24 AM IST

    హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రారంభమైన నుమాయిష్ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది.  సోమవారం (జనవరి6,2020) పది వేల మంది నుమాయిష్‌ను సందర్శించారు. ఈ క్రమంలో మంగళవారం నుమాయిష్‌‌కు మహిళలకు  ఫ్రీ ఎంట్రీ సౌకర్యాన్ని కల్పించారు. ఇది మ�

    JNU అధికారులతో MHRD మీటింగ్

    January 6, 2020 / 08:21 AM IST

    ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU)లో విద్యార్థులపై జరిగిన దాడిని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ (MHRD) తీవ్రంగా ఖండించింది. దీనిని ఏమాత్రం సహించేది లేదని హెచ్చరించింది. వెంటనే దీనిపై మీటింగ్ ఏర్పాటు చేసింది. జేఎన్‌యూ రిజిస్ట్రా�

    పెరిగిన వంట గ్యాస్ ధరలు: న్యూఇయర్ షాక్

    January 1, 2020 / 10:05 AM IST

    కొత్త సంవత్సరంలో వంట గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగదారులపై భారం పడింది. సబ్సిడియేతర వంట గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతున్నట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్ధలు ప్రకటించాయి. పెరిగిన ధరలు జనవరి 1,2020 నుంచి అమల్లో్కి వచ్చాయి. పెరిగిన ధరల ప్రకారం 14.2 కిలోల స

    ఎస్‌బీఐ కస్టమర్లు తెలుసుకోండి: నేటి నుంచి అమల్లోకి మూడు నిర్ణయాలు

    January 1, 2020 / 05:41 AM IST

    దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తీసుకున్న మూడు కీలక నిర్ణయాలు నేటి(01 జనవరి 2020) నుంచి అమల్లోకి రానున్నాయి.  నేటి నుంచి మారిన ఆ మూడు అంశాలు ఏమిటంటే? రుణం రేటులో కోత: గృహ రుణ వడ్డీ రేట్లలో 25 బేసిస్‌ పాయింట్ల

10TV Telugu News