Home » toss
IPL 2020: ఈ మ్యాచ్లో పంజాబ్పై చెన్నై విజయం సాధిస్తే.. రాహుల్ సేన ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది. అలా జరిగితే టాప్-3లో ఉన్న బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతోపాటు కోల్కతాకు ఊరట లభించినట్లే. తర్వాతి మ్యాచ్లో రాజస్థాన్పై కోల్కతా స్వల్ప త�
[svt-event title=”కోల్కతా సూపర్ విన్..” date=”18/10/2020,7:50PM” class=”svt-cd-green” ] హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా సూపర్ విన్ అయ్యింది. మ్యాచ్లో రెండు జట్టు ఒకే స్కోరు చెయ్యగా.. సూపర్ ఓవర్కు మ్యాచ్ వచ్చింది. సూపర్ ఓవర్లో హైదరాబాద్ రెండు పరుగులకే రెండ
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ తొలి ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ పర్యటనలో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టును 10వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. టాస్ గెలుచుకోలేకపోవడం చాలా కీలకమైందని
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్.. కివీస్ తో టెస్టు ఫార్మాట్ కు సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మయాంక్ అగర్వాల్ తోడుగా పృథ్వీ షా ఓపెనర్గా బరిలోకి దిగాడు. వన్డే సిరీస్�
కివీస్ పర్యటనలో రెండో మ్యాచ్ కు భారత్ సిద్ధమైంది. ఈడెన్ పార్క్ వేదికగా కివీస్ జట్టు భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. మరోసారి చేధనకు దిగి భ
తొలి మ్యాచ్లో ఓటమితో బాగా స్ట్రగుల్ అవుతున్న టీమిండియా సెకండ్ వన్టేలో ఆస్ట్రేలియాతో ఆమీతుమి తేల్చుకునేందుకు సిద్ధం అయ్యింది. రెండో వన్డేలో ఓడిపోతే మ్యాచ్నే కాదు… సిరీస్ని కోల్పోతాం. కాబట్టి జట్టు తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి. ఈ పో�
ప్రతిష్టాత్మక పింక్ బాల్ టెస్ట్ ప్రారంభం అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, బంగ్లాదేశ్ పింక్ బాల్ టెస్ట్లో ఫస్ట్ బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్ పూర్తిగా గులాబీ రంగులో
ఇండోర్ వేదికగా భారత్ బంగ్లాలు తొలి టెస్టు మ్యాచ్ కు సిద్ధపడ్డాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు ఫేసర్లతో భారత్ బరిలోకి దిగింది. 2018 సంవత్సరం నుంచి ముందుగా భారత్ బౌలింగ్ తీసుకున్న మ్యాచ్ గ�
భారత పర్యటనలో భాగంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియం వేదికగా తొలి టీ20 ఆడనున్న బంగ్లాదేశ్ టాస్ గెలిచింది. కొత్త కెప్టెన్ మహమ్మదుల్లా నేతృత్వంలో బంగ్లా బౌలింగ్ ఎంచుకుంది. షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్, సైఫుద్దీన్ లేకపోయినప్పటికీ జట్టును చాలెంజింగ్
ఐపీఎల్ లో భాగంగా జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా ఇవాళ(మార్చి-25,2019) కింగ్స్ ఎలెవన్ పంజాబ్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది.టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే ఈ సీజన్లో జరిగిన మూడు మ్యాచ్లు చాలా ఆ�