Home » Tour
జనవరి 23 నుంచి 25 వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు.
ఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అమెరికా పయనం సందేహాలను రేపుతోంది. తీవ్ర అనారోగ్యంతోనే ఆయన అత్యవసరంగా న్యూయార్క్కి వెళ్లారంటూ ప్రచారం జరుగుతోంది. శరీరంలో వేగంగా వ్యాపించే క్యాన్సర్తో ఆయన బాధపడుతున్నారని..కనీసం రెండు వారాల వరకూ అమెరిక
సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై 71 ఏళ్ల తరువాత చారిత్రక విజయం సాధించిన టీమిండియా విజయన్నా ఆస్వాదిస్తోంది. కోహ్లీసేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు సిరీస్ విజయాన్ని భార్య అనుష్క శర్మ..సహచరులతో కలిసి గెలుపు ఆనందాన్
సిడ్నీ : ఎప్పడూ మీరే గెలుస్తారా ? మేము గెలవవద్దా ? ఆసీస్ గడ్డపై భారత్ విజయం ఎప్పుడు సాధిస్తుందా ? అనే భారతీయ క్రీడాభిమానుల కలలు ఫలించాయి. 72 ఏళ్ల కల సాకారమైంది…ఆసీస్ గడ్డపై భారత్ విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్ని కోహ్లీ టీం వశం చేసుకుంది. ఆసీ�
ఐదు వికెట్లు కూల్చిన కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియా 300 ఆలౌట్ సిడ్నీ విజయంపై కోహ్లిసేన కన్ను 322 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఫాలోఆన్లో 6/0 సిడ్నీ : ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయాన్ని నమోదు చేయాలన్న భారత్ ఆశలపై వాన జల్లులు చల్లాడు. ఎడతెరపి
హైదరాబాద్ : TRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జిల్లాల పర్యటనకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఫిబ్రవరి నెల నుంచి జిల్లాల పర్యటన చేపట్టి పార్టీ శ్రేణులను లోక్సభ ఎన్నికలకు సమాయత్తం చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదుపై TRS నాయకు�