Home » Tour
టీడీపీ భవిష్యత్ అధినేత, ఏపీ మంత్రి లోకేష్ కోసం ఎంతో ఆర్భాటంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభ నవ్వులపాలు చేసింది. ఏపీ స్టేట్ మొత్తం 4 లక్షల గృహప్రవేశాలను పండుగలా చేపట్టింది చంద్రబాబు సర్కార్. అందులో భాగంగా మంత్రి లోకేష్ తిరుపతికి వెళ్లారు. అక్క
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కమలనాథుల దళం ప్రత్యేక నజర్ పెట్టింది. ఇక్కడ పాగా వేయాలని బీజేపీ అధిష్టానం వ్యూహలు రచిస్తోంది. లోక్ సభ ఎన్నికలు, ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో బీజేపీ అలర్ట్ అయ్యింది. ఏపీలో పలు కార్యక్రమాలకు శ
విజయవాడ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిలు ఢిల్లీ బాట పట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార విపక్ష నేతలిద్దరూ ఒకే రోజు ఢిల్లీలో పర్యటిస్తుండటం ఆసక్తి కలిగిస్తోంది. ఇప్�
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆదివారం(ఫిబ్రవరి-3,2019)వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ శ్రీనగర్ లోని దాల్ లేక్ లో బోటులో పర్యటించారు. అంతకుముందు బందిపొరా, గందేర్బాల్, అవంతిపుర లోని వివిధ ప్రాజెక్టులను మోడీ ప్రార�
ఢిల్లీ : ఈవీఎంలపై అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అన్ని రాజకీయ పార్టీల నేతలు కలిసి ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం కేంద్ర ఎన్నికల కమిషనర్ను కలుస్తామన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు రాజకీయ పక్షాలు కలిసి…ఐక్యంగా ముందుకు పోతామ�
పనాజీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గోవా తీరంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఐదు రాష్ట్రాలో అసెంబ్లీ ఎన్నికలు..అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో తీసుకోవాల్సిన చర్యలు..వెంటనే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, పార్టీ కార్యక్రమాలతో గత కొంతకాలంగా బిజీ బిజీగ
ఢిల్లీ : న్యూజిల్యాండ్లో టీమిండియా దుమ్ము రేపుతోంది. పదేళ్ల తర్వాత సిరీస్ను గెలిచి చరిత్ర తిరగరాయడమే లక్ష్యంగా కివీస్ గడ్డపై కాలుపెట్టిన కోహ్లీ సేన.. టార్గెట్ దిశగా దూసుకుపోతోంది. రెండు మ్యాచులను గెల్చిన టీమిండియా.. జనవరి 28వ తేదీ సోమవారం జ
పార్లమెంట్ ఎన్నికలపై కేసీఆర్ దృష్టి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు ఫిబ్రవరిలో అమరావతికి వెళ్లే అవకాశం ఫెడరల్ ఫ్రంట్ వైపు వైసీపీ అడుగులు కేటీఆర్, జగన్ మధ్య తొలిదశ చర్చలు అమరావతి కేంద్రంగా రెండోదఫా చర్చలు హైదరాబాద్ : ఫెడరల్ ఫ్రంట
విజయవాడ : మళ్లీ జగన్ టూర్ చేయనున్నారు. విదేశీ టూర్ అనుకొనేరు…కాదు…జిల్లాల్లో విస్తృతంగా పర్యటించడానికి..ఇప్పటికే ప్రజా సంకల్ప పాదయాత్ర చేసిన జగన్..ఈసారి జిల్లాల్లో పర్యటించాలని జనవరి 25వ తేదీ శుక్రవారం నిర్ణయించారు. జిల్లాల్లో పార్టీ బ
* ఫిబ్రవరి 27న మ్యాచ్ * ఏర్పాట్లపై సమీక్షించిన కమిటీ * భారత్–ఆస్ట్రేలియా రెండో టీ20 మ్యాచ్ విశాఖపట్టణం : మరో క్రికెట్ పండుగ జరగనుంది. భారత్–ఆస్ట్రేలియా సిరీస్లో భాగంగా జరిగే రెండో టీ20 మ్యాచ్ వచ్చే నేల 27న జరగనుంది.. ఈ మ్యాచ్ నిర్వహక కమిట