Home » Tour
శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 6, 2019)వ తేదీన పలాసలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం నిర్మించే జెట్టీకి శం
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రాజధాని మారుస్తారని అనుకోవడం లేదని అన్నారు.
రాజధాని ప్రాంత గ్రామాల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. అమరావతిని తరలించబోతున్నారన్న వార్తలపై రైతులు పవన్ను కలిశారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటిస్తారు. రైతులను కలిసి
తుమ్మిడిహెట్టి పర్యటనకు టి.కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు ఆగస్టు 26వ తేదీన తుమ్మిడిహెట్టి వద్దనున్న ప్రాణహిత నది పరిశీలనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు టీపీసీసీ చీఫ్ ఉ�
ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటన ముగిసింది. భారత కాలమాన ప్రకారం ఆయన ఉదయం 7 గంటలకు చికాగో నుంచి హైదరాబాద్కు పయనమయ్యారు. 2019, ఆగస్టు 24వ తేదీ శనివారం హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడి నుంచి విజయవాడకు వెళుతారు. ఆగస్టు 15వ తేదీన అమెరికాకు సీఎం జగన్ వెళ్లిన సం�
జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించే దిశగా TRS అడుగులు వేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు నేతలతో ఫ్రంట్ ఏర్పాటుపై చర్చలు జరిపిన కేసీఆర్.. మరోమారు చెన్నై వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల ఫలిత�
ఎన్నికల తర్వాత కాస్త విరామం తీసుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలోనే ప్రజల్లోకి రాబోతున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా నిత్యం ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్న పవన్ అందుకోసం భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంట్లో భా�
బీజేపీ తరపున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. మొదట తెలంగాణ.. ఆ తర్వాత ఏపీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రెండుచోట్ల ఆయన ఏం మాట్లాడుతారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు మోదీరాకతో బీజేపీ నేతల్
కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న జనసేన పార్టీలో ఫుల్ జోష్ నింపేందుకు ఆ పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన పవన్ అనంతరం కార్యాలయానికి మాత్రమే పరిమితమయ్యారు. ఎన్నికల గడువు దగ్గరకొస్తుండడంతో ఏప
సియోల్ : ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని సియోల్ కు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రెండు రోజులు ఆ దేశంలో పర్యటించనున్నారు మోడీ. ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో పలు ఒప్పందాలపై చర్చలు