Tour

    సిక్కోలులో సీఎం జగన్ : కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు శంకుస్థాపన

    September 6, 2019 / 07:14 AM IST

    శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 6, 2019)వ తేదీన పలాసలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 200 పడకల కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, మంచినీళ్లపేటలో మత్స్యకారుల కోసం నిర్మించే జెట్టీకి శం

    రాజధాని మారిస్తే మోడీని కలుస్తా : పవన్ వార్నింగ్

    August 30, 2019 / 09:27 AM IST

    ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. రాజధాని మారుస్తారని అనుకోవడం లేదని అన్నారు.

    అండగా ఉంటా : రాజధాని ప్రాంతాల్లో పవన్ పర్యటన

    August 30, 2019 / 01:23 AM IST

    రాజధాని ప్రాంత గ్రామాల్లో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. అమరావతిని తరలించబోతున్నారన్న వార్తలపై రైతులు పవన్‌ను కలిశారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2019, ఆగస్టు 30వ తేదీ శుక్రవారం రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటిస్తారు. రైతులను కలిసి

    అధ్యయనం కోసం : తుమ్మిడిహెట్టి పర్యటనకు టి.కాంగ్రెస్ నేతలు

    August 24, 2019 / 01:05 AM IST

    తుమ్మిడిహెట్టి పర్యటనకు టి.కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్‌ చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు ఆగస్టు 26వ తేదీన తుమ్మిడిహెట్టి వద్దనున్న ప్రాణహిత నది పరిశీలనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనకు టీపీసీసీ చీఫ్‌ ఉ�

    ముగిసిన సీఎం జగన్ అమెరికా పర్యటన

    August 23, 2019 / 07:02 AM IST

    ఏపీ సీఎం జగన్ అమెరికా పర్యటన ముగిసింది. భారత కాలమాన ప్రకారం ఆయన ఉదయం 7 గంటలకు చికాగో నుంచి హైదరాబాద్‌కు పయనమయ్యారు. 2019, ఆగస్టు 24వ తేదీ శనివారం హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడి నుంచి విజయవాడకు వెళుతారు. ఆగస్టు 15వ తేదీన అమెరికాకు సీఎం జగన్ వెళ్లిన సం�

    ఫెడరల్‌ స్టెప్స్‌ : చెన్నై వెళ్లిన కేసీఆర్

    May 13, 2019 / 12:50 AM IST

    జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించే దిశగా TRS అడుగులు వేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఫెడరల్‌ ఫ్రంట్ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే పలువురు నేతలతో ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చలు జరిపిన కేసీఆర్.. మరోమారు చెన్నై వెళ్లారు. సార్వత్రిక ఎన్నికల ఫలిత�

    జనంలోకి జనసేనాని : ప్రజా సమస్యలే ముఖ్యం 

    April 24, 2019 / 01:25 AM IST

    ఎన్నిక‌ల త‌ర్వాత కాస్త విరామం తీసుకున్న జనసేన అధ్యక్షుడు ప‌వ‌న్ కళ్యాణ్ త్వరలోనే ప్రజ‌ల్లోకి రాబోతున్నారు. ఫ‌లితాలు ఎలా ఉన్నా నిత్యం ప్రజ‌ల్లోనే ఉండాల‌ని భావిస్తున్న ప‌వ‌న్ అందుకోసం భవిష్యత్‌ కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తున్నారు. దీంట్లో భా�

    ఏం మాట్లాడుతారు : మోడీ ప్రచార షెడ్యూల్ 

    March 29, 2019 / 01:26 AM IST

    బీజేపీ తరపున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. మొదట తెలంగాణ.. ఆ తర్వాత ఏపీలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రెండుచోట్ల ఆయన ఏం మాట్లాడుతారన్న ఆసక్తి నెలకొంది. మరోవైపు మోదీరాకతో బీజేపీ నేతల్

    రాయలసీమ గడ్డపై పవన్ టూర్

    February 23, 2019 / 12:55 PM IST

    కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న జనసేన పార్టీలో ఫుల్ జోష్ నింపేందుకు ఆ పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన పవన్ అనంతరం కార్యాలయానికి మాత్రమే పరిమితమయ్యారు. ఎన్నికల గడువు దగ్గరకొస్తుండడంతో ఏప

    దక్షిణకొరియా ఇస్తోంది : మోడీకి శాంతి బహుమతి

    February 21, 2019 / 07:00 AM IST

    సియోల్ : ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో రాజధాని సియోల్ కు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రెండు రోజులు ఆ దేశంలో పర్యటించనున్నారు మోడీ. ఆ దేశ అధ్యక్షుడు మూన్ జే ఇన్ తో పలు ఒప్పందాలపై చర్చలు

10TV Telugu News