Tour

    టార్గెట్ జగన్ : కుంటుపడిన రాష్ట్రాభివృద్ధి – బాబు

    December 19, 2019 / 01:10 AM IST

    టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, రివర్స్‌ టెండర్స్‌ నుంచి  కొత్త ఎక్సైజ్‌ విధానం వరకు అన్ని అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో తిరోగమనంలో పయనిస్తోందని మండ�

    విశాఖకు సీఎం జగన్ : రూ.1300 కోట్లతో చేపట్టే అభివృద్ది పనులకు శంకుస్థాపన

    December 13, 2019 / 02:11 AM IST

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇవాళ(డిసెంబర్ 13,2019) విశాఖ జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం మూడున్నర తర్వాత ఆయన విశాఖలో పర్యటించనున్నారు. 1300 కోట్లతో

    నేటి నుంచి రాష్ట్రంలో గవర్నర్‌ తమిళిసై పర్యటన

    December 9, 2019 / 02:18 AM IST

    తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రజాక్షేత్రంలోకి పయనమవుతున్నారు. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.

    జగన్ సర్కార్ కు పవన్ డెడ్ లైన్

    December 8, 2019 / 02:39 PM IST

    వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజుల్లో రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని లేదంటే కాకినాడలో 24 గంటల దీక్ష చేస్తామన్నారు.

    రైతుల కోసం : తూర్పుగోదావరిలో జనసేనానీ టూర్..వివరాలు

    December 8, 2019 / 02:42 AM IST

    ధాన్యం రైతుల కష్టాలను తెలుసుకొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలకు రానున్నారు. ఇటీవలే ఆయన రాయలసీమలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించి వివరాలు జనసేన పార్టీ ట్విట్టర్‌లో వెల్లడించింది.  * 2019, డి�

    టూర్ షెడ్యూల్ : డిసెంబర్ 11న గజ్వేల్‌కు సీఎం కేసీఆర్ 

    December 8, 2019 / 01:25 AM IST

    సీఎం కేసీఆర్ 2019, డిసెంబర్ 11వ తేదీ బుధవారం గజ్వెల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి కేసీఆర్ గృహ ప్రవేశం చేస్తారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మ�

    రైతుల కష్టాలు తెలుసుకోవడానికి : మదనపల్లె మార్కెట్‌కు పవన్

    December 5, 2019 / 03:52 AM IST

    జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన కొనసాగుతోంది. 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం చిత్తూరు జిల్లాలోని మదనపల్లె టమాట మార్కెట్‌లో పర్యటించనున్నారు. రైతుల కష్టనష్టాలు అడిగి తెలుసుకోనున్నారు. కానీ..పవన్ పర్యటనకు అధికారులు నో చెప్పారు. దీంతో బుధ

    నాలుగు బిల్డింగ్ లు తప్ప రాజధానిలో ఏముంది?

    November 28, 2019 / 12:41 PM IST

    చంద్రబాబు పర్యటనతో తమకు సంబంధం లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నాలుగు బిల్డింగ్ లు తప్ప రాజధానిలో ఏముందని ప్రశ్నించారు.

    ఏందీ రచ్చా : రైతులకు మేం అన్యాయం చేస్తే..మీరు న్యాయం చేయండి

    November 28, 2019 / 05:35 AM IST

    అమరావతి నిర్మాణంలో తమ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందని వైసీపీ ప్రభుత్వం విమర్శిస్తోందనీ..తాము అన్యాయం చేస్తే  మీరు న్యాయం చేయండి..దాన్ని మేము ఆహ్వానిస్తాం..అంతే తప్ప ఈ రచ్చ చేయటం ఎందుకు అంటూ టీడీపీ నేత..మాజీ మంత్రి అచ్చెన్నాయుడు మండి పడ్�

    ఏం జరగనుంది : చంద్రబాబు అమరావతి టూర్ పై టెన్షన్

    November 28, 2019 / 01:58 AM IST

    మరి కొద్దిగంటల్లో రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ విమర్శలకు సమాధానంగా ఈ పర్యటన చేపడుతున్నామంటున్న బాబు...

10TV Telugu News