Tour

    హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడు.. రోడ్లపైకి తిరిగి వచ్చేసిన ఆవులు, కుక్కలు

    February 26, 2020 / 08:08 PM IST

    హమ్మయ్య ట్రంప్ వెళ్లిపోయాడని ఊపిరిపీల్చుకున్న ఆవులు, కుక్కలు.. ఎప్పటిలాగే.. రోడ్లపైకి

    ఢిల్లీ అల్లర్లు..అర్ధరాత్రి ఎంట్రీ ఇచ్చిన ట్రబుల్ షూటర్

    February 26, 2020 / 08:24 AM IST

    ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు..పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ట్రబుల్ షూటర్‌గా పేరొందిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ రంగంలోకి దిగారు. అర్ధరాత్రి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. 2020, ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం అర్ధరాత్రి రంగంలోక�

    ట్రంప్ టూర్ షెడ్యూల్..వివరాలు

    February 23, 2020 / 08:27 AM IST

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24 భారత పర్యటనకు వస్తుండడంతో కనీ వినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచాన్నే శాసిస్తున్న అమెరికా అధ్యక్షుడికి అతిథి మర్యాదల్లో ఎలాంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మోతేరా

    ట్రంప్ స్వాగతం కోసం నిమిషానికి రూ.55 లక్షలు ఖర్చు

    February 16, 2020 / 03:10 AM IST

    ట్రంప్‌ టూర్‌ కోసం గుజరాత్‌ సర్కార్‌ భారీగా నిధులు కేటాయించింది. ట్రంప్‌ 3 గంటల పర్యటనకు ఏకంగా 100 కోట్లు ఖర్చు చేస్తోంది.

    వైసీపీ ఎన్డీయేలో కలుస్తుందా..? పవన్‌పై రైతుల ప్రశ్నల వర్షం

    February 16, 2020 / 01:33 AM IST

    అమరావతి పర్యటనలో పవన్‌పై రైతులు, స్థానికులు ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధానిలోని ఏ ప్రాంతానికి పవన్ వెళ్లినా ముక్కుసూటిగా ప్రశ్నించారు. మహిళలు సైతం గొంతు విప్పారు. అనుమానాలకు జవాబు చెప్పాలంటూ నిలదీశారు. దాదాపుగా పవన్‌ పర్యటన మొత్తం ప్రశ

    మోడీ గారు ఏపీకి రండి సీఎం జగన్ ఆహ్వానం

    February 12, 2020 / 06:40 PM IST

    ఏపీ రాష్ట్రానికి రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సీఎం జగన్ ఆహ్వానించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరారు. ఉగాది రోజున 25 లక్షల కుటుంబాలకు ఇళ్లపట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోందని ఈ సందర్భంగా ప�

    సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు?

    February 12, 2020 / 06:54 AM IST

    కర్నూలు జిల్లాలో మూడేళ్ల కిందట రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని సుగాలి ప్రీతి మృతి కేసు సంచలనం సృష్టించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనకు సిద్ధమయ్యాడు.

    సీఎం జగన్ ఢిల్లీ టూర్ : 3 రాజధానుల వ్యవహారంపై ప్రధానికి వివ‌ర‌ణ‌

    February 12, 2020 / 01:21 AM IST

    ఏపీ సీఎం జగన్‌ బుధవారం (ఫిబ్రవరి 12, 2020) ఢిల్లీలో పర్యటించనున్నారు. మూణ్నెల్ల విరామం తర్వాత సీఎం జగన్... మరోసారి ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు.

    అమరావతికి మరలా వస్తున్నా..రైతుల గొంతు వినిపిస్తా – పవన్

    February 5, 2020 / 10:25 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అమరావతిలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి 10వ తేదీ తర్వాత అక్కడ పర్యటించేందుకు ఫిక్స్ అయిపోయారు. రాజధాని రైతులకు తాను అండగా ఉంటానని ఇదివరకే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా

    YS బాటలో జగన్ : ఫిబ్రవరి 01 నుంచి గ్రామాల పర్యటన

    January 24, 2020 / 11:17 AM IST

    అవినీతిని సహించేది లేదు..అధికారులు, ఎమ్మెల్యేలు గ్రామాల బాట పట్టాలి..రచ్చబండ ద్వారా తన జిల్లాల పర్యటలను ఫిబ్రవరి నుంచి ప్రారంభిస్తాను..అని చెప్పిన సీఎం జగన్..అన్న మాట ప్రకారం గ్రామాల్లో పర్యటించేందుకు రెడీ అయిపోయారు. గతంలో సీఎంగా ఉన్న దివంగ�

10TV Telugu News