Tour

    బెంగాల్లో బీజేపీ నేత జేపీ నడ్డా కారుపై రాళ్ల దాడి

    December 10, 2020 / 02:29 PM IST

    west bengal stone pelting against jp nadda convoy : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మధ్య వైరం తెలిసిందే. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే అనేక పర్యాయాలు పరస్పరం దాడులు చేసుకున్న ఘటనలు కూఆ నమోదయ్యాయి. పశ్చిమ బెంగా�

    అమిత్ షా హైదరాబాద్ టూర్ : భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు, రోడ్ షోలు

    November 29, 2020 / 06:59 AM IST

    Amit Shah Hyderabad Tour : గ్రేటర్‌లో సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ జాతీయ నేతలతో ప్రచారాన్ని స్పీడ్‌ పెంచింది. 2020, నవంబర్ 28వ తేదీ శనివారం యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ ప్రచారం నిర్వహించగా… 2020, నవంబర్ 29వ తేదీ ఆదివార�

    రాష్ట్రపతి పర్యటనలో ప్రోటోకాల్ అధికారికే అవమానం..

    November 24, 2020 / 05:11 PM IST

    TTD Vigilance officials prevented Chittoor District Collector : భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటనలో ప్రోటోకాల్ అధికారికే అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ కుమార్ గుప్తాకు తిరుమలలో చేదు అనుభవం ఎదురైంది. ఆలయంలోకి వెళ్లేందుకు బయోమెట్రిక్ దగ్గరకు వెళ్లిన జిల్లా

    పోలవరం ప్రాజెక్టు ప్రాంగణంలో 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం

    November 17, 2020 / 01:54 PM IST

    100 feet YSR statue : పోలవరం ప్రాజెక్టు ప్రాంగణంలో 100 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం (నవంబర్ 17, 2020) పోలవరంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్ల�

    జిన్ ‌పింగ్ పాకిస్థాన్‌ పర్యట వాయిదా

    September 4, 2020 / 03:56 PM IST

    చైనా అధ్యక్షుడు జీ జిన్ ‌పింగ్ పాకిస్థాన్‌ పర్యట వాయిదాపడింది. ఈ మేరకు పాకిస్థాన్ ‌లోని చైనా అంబాసిడర్ యావో జింగ్ ప్రకటన చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో జిన్ ‌పింగ్ పాక్ పర్యటన వాయిదా పడినట్లు యావో జింగ్ తెలిపారు. త్వరలో ఇరు దేశ ప్రభుత్వాలను స�

    మాస్క్ లేకుండానే ఎమ్మెల్యే రోజా నగరి పర్యటన..పార్టీ కేడర్ లో తీవ్ర చర్చ

    July 8, 2020 / 07:44 PM IST

    కరోనా కంగారెత్తిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే రోజా లెక్కచేయడం లేదు. మాస్క్ ధరించకుండానే సొంత నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా నగరి, పుత్తూరు, విజయపురం మండలాల్లో పర్యటించారు. పలుచోట్ల వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించార�

    466 మంది పోలీసులకు కరోనా : డీజీపీ గౌతం సవాంగ్

    July 6, 2020 / 12:53 AM IST

    విశాఖలో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పర్యటించారు. డీజీపీ కార్యాలయానికి అనువైన భవనాలను సవాంగ్ పరిశీలించారు. విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ ఎదుర్కోవడంలో ఏపీ ఛాలెంజ్ గా తీసుకుందన్నారు. కరో

    ఢిల్లీలో వైసీపీ ఎంపీలు.. రఘురామ స్పందన ఇదే!

    July 3, 2020 / 12:46 PM IST

    వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ ఎంపీలు సిద్ధం అయ్యారు. రఘురామకృష్ణంరాజుపై వేటు వేయాలంటూ కాసేపట్లో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను వైసీపీ నేతలు కలవనున్నారు. రాఘురామ కృష్ణంరాజుపై వేటు వేయాలని విజ్ఞప్తి చేయబోతు�

    ఖమ్మం జిల్లాలో డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

    March 1, 2020 / 02:54 AM IST

    తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. పట్టణప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొంటారు.

    డబ్బులిచ్చి చెప్పులు, రాళ్లతో దాడులు చేయించారు : వైసీపీ నేతలపై చంద్రబాబు ఫైర్

    February 27, 2020 / 11:05 AM IST

    వైసీపీ నేతలు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి మూకలను తీసుకొచ్చి తమపై దాడులు చేయించారని విమర్శించారు.

10TV Telugu News