Home » TREES
వాడిన పూలే వికసించెను అన్నట్లుగా అగ్నికి కాలిపోయిన చెట్లు చిగురిస్తున్నాయి. అదే ప్రకృతి గొప్పదనం. కార్చిచ్చులో నల్లగా కలిపోయిన చెట్టల మోడులుగా మారిపోయాయి. పచ్చదనంతో ఆహ్లాదనం కలిగించే ఆస్ట్రేలియా అడవులు కార్చిచ్చుకు కాలిపోయాయి. ప్రకృతి గ
శ్రీవారి సన్నిథిలో సిలువ గుర్తుల కలకలం సృష్టిస్తున్నాయి. తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ లో ఉన్న చెట్లకు ఏసుక్రీస్తు శిలువ గుర్తులు కలకలం సృష్టిస్తున్నాయి. చెట్లకు వేసి ఉన్న శిలువ గుర్తులను గమనించిన హాస్పిటల్ సిబ్బంది వాటిని చెరిపివేశారు. కా�
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొచ్చిన కార్యక్రమం గ్రీన్ చాలెంజ్. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే
ఔరంగబాద్లో శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం చెట్లను నరికివేయరాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మౌఖిక ఆదేశాలు జారీ చేశారని శివసేన ఎంపీ చంద్రకాంత్ ఖైరే తెలిపారు. బాల్ ఠాక్రే స్మారక నిర్మాణం కోసం వెయ్యికి పై�
గురువారం పూణెలో ప్రధాని మోడీ బహిరంగ సభ కోసం చెట్ల నరికివేతపై కాంగ్రెస్,ఎన్సీపీ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి. ఇటీవల ముంబైలోని అరే ఏరియాలో చెట్ల నరికివేత విషయంలో ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీకి ఇప్పుడు మరో తలనొప్పి ఎదురై�
ముంబైలోని ముంబైలోని ఆరే కాలనీలోని దాదాపు 3వేల చెట్లను నరికేయడం అక్రమం కాదని ముంబై మెట్రో చీఫ్ అశ్వినీ భిడే తెలిపారు. చెట్లను నరికివేసేందుకు అనుమతి ఇవ్వడం, నరికివేసే సమయం మధ్య 15 రోజుల తప్పనిసరి నోటీసు వ్యవధి లేదని కొందరు తప్పుడు ప్రచారం చేస�
ముంబైలోని ఆరే కాలనీలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ముంబై మెట్రో.. అరే కాలనీలో కార్ల షెడ్డును నిర్మించాలని తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం అర్ధరాత్రి దాదాపు 3వేల భారీ వృక్షాలను నరికివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చెట్లను పడగొట్టవద�
కోల్కతా: హిందూ సంప్రదాయంలో ఎన్నో విశేషాలుంటాయి. ప్రకృతిని పూజిస్తాం.. ప్రకృతి నేపథ్యంలో వచ్చే పలు పండుగలను భారతీయులు ప్రత్యేకంగా చేసుకుంటారు. మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అన్నీ ప్రకృతిలో ముడిపడి ఉంటాయి. పండుగల పేరిట మనం చెట�
పాక్ లోని బాలాకోట్ లోని జైషే ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన జరిపిన మెరుపుదాడులపై పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను ఏరివేస్తున్నారా లేక చెట్లను ఏరివేస్తున్నారా అని సిద్ధూ అన్నారు.సోమవారం సిద్ధూ చేసిన ఓ ట�