Home » Trust
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ .. విశాఖపట్నం సింహాచలం దేవస్థానం పాలకవర్గం నియామక వ్యవహారంపై రాజకీయ రచ్చ ముదురుతోంది. వంశపారంపర్యంగా వచ్చిన హక్కుతో.. ఇంతకాలం ట్రస్ట్బోర్డ్ చైర్మన్గా కొనసాగిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజ�
ముస్లింల సమాధులపై శ్రీ రాముడికి గుడి కడతారా? ఇది హిందూ సనాతన ధర్మానికి విరుద్ధం అంటూ రామజన్మభూమి ట్రస్టు లాయర్ కే పరశరన్కు ముస్లిం ప్రజల న్యాయవాది ఎం.ఆర్ షంషాద్ లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అయోధ్యలో రామాలయ నిర్మాణ
దేశీయంగా క్యాబ్ సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ ఓలాకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీలో రతన్ టాటా పెట్టుబడులు పెట్టినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఓలా మాతృ సంస్థ అయిన ఏఎన్ఐ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో గతంలో రతన్ టాటా పెట్టుబడులు పె�
తిరుమల : ఆపదమెక్కుల వాడు తిరుమల వెంకన్నపై అంబానీ తన భక్తిని భారీ విరాళం ద్వారా చాటుకున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్న తిరుమల శ్రీవారికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ 1,11,11,111 ని విరాళంగా ఇచ్చారు. ఈ వి�
హైదరాబాద్: నగరంలోని చారిత్రక ప్రదేశాలైన తారామతి, ప్రేమామతి సమాధుల పరిరక్షణకు అమెరికా ప్రభుత్వం ముందుకు వచ్చింది. యూఎస్ అంబాసిడర్ ఫండ్ ఫర్ కల్చరల్ ప్రిజర్వేషన్(ఏఎఫ్సీపీ) కింద రూ.70 లక్షల ఆర్థికసాయం అందచేయటానికి సిధ్దంగా ఉన్నా
జవాన్లకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని బీజేపీ చీఫ్ అమిత్ షా తెలిపారు. పుల్వామా దాడిని కాంగ్రెస్ రాజకీయం చేయాలని చూస్తూందన్నారు.గురువారం(ఫిబ్రవరి-21,2019) రాజమండ్రిలో పర్యటించిన అమిత్ షా..పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నార�
చిత్తూరు : అన్నం పరబ్రహ్మ స్వరూపం .. అన్ని దానాల్లోకెళ్ల అన్నదానం గొప్పది.. వంటి సూత్రాలను టీడీడీ పక్కా ఫాలో అవుతోంది. అన్నపూర్ణమ్మగా మారి లక్షల మంది ఆకలి తీర్చుతోంది. 5 లక్షల మూలధనంతో.. 33 ఏళ్ళ క్రితం మొదలైన ప్రస్తానం..ఇప్పుడు వందల కోట్లకు చేరు�