ts government

    గమనిక : గురువారం సెలవు, శనివారం పనిదినం

    September 12, 2019 / 02:23 AM IST

    గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు కూడా ఈ

    తెలంగాణ లో ఐఏఎస్, ఐపీఎస్ లకు పదోన్నతులు

    April 23, 2019 / 12:02 PM IST

    హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద ఎతున్న సివిల్ సర్వీస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 26 మంది ఐఏఎస్, 23 మంది ఐపీఎస్ లకు పదోన్నతులు కల్పిస్తూ 15 జీవోలు జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో తెలంగాణా ప్రభుత్వం �

    రైతులూ ఆగమాగం కావొద్దు : ఎర్రజొన్న రైతుల సమస్య పరిష్కరిస్తాం – కేసీఆర్

    March 19, 2019 / 01:49 PM IST

    ఎవరో చెప్పిన మాటలు రైతులు వినవద్దని..ఎర్రజొన్న రైతుల సమస్య తప్పకుండా పరిష్కరిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హామీనిచ్చారు. కేవలం ఎన్నికల నేపథ్యంలో కొంతమంది మాటలు చెబుతారని..ఈ సమయంలో ఆగమాగం కావొద్దని సూచించారు. మార్చి 19వ తేదీ �

    హెచ్ఎండీఏ మైదానంలో ఆరోగ్య మేళా

    February 15, 2019 / 02:37 AM IST

    కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, తెలంగాణ రాష్ట్ర సహకారంతో ఆరోగ్య మేళా జరుగనుంది. ఫిబ్రవరి 15వ తేదీ శుక్రవారం జరిగే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నెక్లెస్ రోడ్డులోని ప్రసాద్ ఐమ్యాక్స్ వద్ద హెచ్ఎండీఏ మైదానంలో ఉంటుందని పీహెచ్‌డీ ఛాంబర్ �

    అమ్మ కడుపు చల్లగా.. : 4 లక్షల మందికి కేసీఆర్ కిట్లు

    February 4, 2019 / 09:41 AM IST

    హైదరాబాద్ : రాష్ట్రంలో మాతా, శిశు మరణాల నియంత్రణకు, ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేలా  చూసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ల పథకం రాష్ట్రంలో సమర్థ వంతంగా అమలవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కేసీఆ

    కొలువుల జాతర: గురుకులాల్లో 4 వేల 322 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

    January 29, 2019 / 06:08 AM IST

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. గురుకులాల్లో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయె విద్యా సంవత్సరంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 119 మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యా సంస్థల్లో 4,322 పోస్టుల �

    వృద్ధ దంపతుల మానవత్వం : ప్రభుత్వానికి విరాళంగా వృద్ధాశ్రమం 

    January 11, 2019 / 03:41 AM IST

    హైదరాబాద్ : సాధారణంగా ప్రభుత్వం వృద్ధులకు ఫించన్ ఇస్తుంది. వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేస్తుంది. వృద్ధులు ఇతరుల సహాయాన్ని కోరుతారు. అయితే వృద్ధ దంపతులు మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వానికే వృద్ధాశ్రమాన్ని విరాళంగా ఇచ్చారు వృద్ధ

10TV Telugu News