Home » TSRTC Strike
ఆర్టీసీ భవిష్యత్ ఇపుడు ప్రభుత్వం చేతిలో ఉంది. సీఎం కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయంపైనే ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఆధారపడి ఉంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి
ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ధర్మాసనం చేసిన సూచనపై సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. కోర్టు చెప్పిన కమిటీకి అంగీకరిస్తే ఎలాంటి పర్యవసానాలుంటాయి?
ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు ముందడుగు వేసింది. సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని ప్రతిపాదించింది. సర్కార్ను దీనిపై
సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని.. మాకూ కొన్ని పరిమితులుంటాయని స్పష్టం చేసింది హైకోర్టు. ఏ చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మెను ఇల్లీగల్ అని పరిగణించాలంటూ ప్రశ్నించింది.
ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. గత విచారణలో ప్రభుత్వ అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, పూర్తి వివరాలను మరోసారి కోర్టుకు
మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ పిలుపుతో విధుల్లో చేరిన ముగ్గురు సిబ్బందిపై ఆర్టీసీ కార్మికులు దాడికి పాల్పడ్డారు. కండక్టర్ కోమల, డ్రైవర్లు
తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతుందా? బేషరతుగా విధుల్లో చేరాలంటూ.. అందుకు ఒక డెడ్లైన్ కూడా విధించిన ప్రభుత్వం నవంబర్ 5వ తేదీ లోపు అంటే ఇవాళ అర్ధరాత్రి 12గంటల లోపు కార్మికులు విధుల్లో చేరాలంటూ అల్టిమేటం జారీ చేసింది. సమస్యలేమైనా �
ఆర్టీసీ కార్మికులకు.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డెడ్ లైన్ ఇంకొన్ని గంటల్లో ముగియబోతోంది. సమ్మె విరమించి విధుల్లో చేరతారా లేక పోరాటం కొనసాగిస్తారా అన్న దానిపై సస్పెన్స్
మంగళవారం(నవంబర్ 5,2019) అర్థరాత్రిలోగా విధుల్లో చేరకపోతే ఆర్టీసీ కార్మికులను ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చకోబోమంటూ సంకేతాలిచ్చారు సీఎం కేసీఆర్. మిగిలిన 5 వేల
మెట్రో రైలు వేగం పెరుగనున్నది. ప్రస్తుతం మెట్రోరైలు గంటలకు 35 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. దీనిని గంటకు 40 కిలో మీటర్లకు పెంచాలని అధికారులు నిర్ణయించారు. దీనికి