Home » TSRTC Strike
తెలంగాణ ఆర్టీసీలో యూనియన్లకు చరమగీతం పాడేందుకు సంస్థ యాజమాన్యం చర్యలకు ఉపక్రమిస్తోంది. ఆర్టీసీ గుర్తింపు పొందిన TMU కార్యాలయానికి బస్ భవన్ అధికారులు తాళం వేశారు. యూనియన్ నాయకుల విధుల నుంచి మినహాయింపు రద్దు చేశారు. టీఎంయూలో 30 మందికి రిలీఫ్ డ్
ఆర్టీసీలో కేంద్రం వాటా ఉందని కొందరు నేతలు చెబుతున్నారని..దీనిపై పక్కాగా లెక్క కడుతామన్నారు సీఎం కేసీఆర్. కేంద్రంపైనే కోర్టుకు వెళుతామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్రం ఏకాణా ఇచ్చింది లేదన్నారు.
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె 52వ రోజుకు చేరింది. విధుల్లో చేరేందుకు సిద్ధమని కార్మికులు ప్రకటించినా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆర్టీసీ జేఏసీ పోరాటం
తెలంగాణ ఆర్టీసీ జేఏసీ సమ్మె కొనసాగుతోంది. కార్మికులు నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను
ఆర్టీసీ సమ్మెపై లోక్ సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. సమస్య పరిష్కరానికి సీఎం కేసీఆర్ చొరవ చూపాలని లేఖలో కోరారు.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడీవేడీ వాదనలు జరుగుతున్నాయి. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునేలా ఆదేశించాలన్న ఆర్టీసీ జేఏసీ న్యాయవాది వాదనపై కోర్టు కీలక వ్యాఖ్యలు
ఆర్టీసీ సమ్మె కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి వీరు సమ్మెలో ఉంటున్నారు. సమ్మె..5 వేల 100 బస్సు రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. 2019, నవంబర్ 18వ తేదీ సోమవారం నాడు జరిగే విచారణపై సర్వాత్ర ఉత్క�
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కాక రేపుతోంది. తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్న కార్మికులు.. 44వ రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇటు.. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తన నివాసంలో చేపట్టిన నిరాహార దీక్ష రెండోరోజుకి చేరింది. అయితే ఆయన ఆరోగ్యం క్షీణి
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె సుదీర్ఘంగా సాగుతోంది. 2019, నవంబర్ 15వ తేదీ శుక్రవారానికి 42వ రోజుకు చేరుకుంది. మొదటి నుంచి కార్మికులు ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తూనే ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని, ఆర్టీసీని రక్షించాలని
ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైపవర్ కమిటీ నియామకం విషయంలో హైకోర్టుకి తన అభిప్రాయం తెలిపింది. హైపవర్ కమిటీ నియామకానికి ప్రభుత్వం నో చెప్పింది. హై పవర్ కమిటీ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభ�