Home » TSRTC Strike
ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. కార్మికుల మద్దతుగా ప్రజాసంఘాలతో పాటు విద్యార్థిసంఘాలు ఉద్యమిస్తున్నాయి. సోమవారం(అక్టోబర్ 14,2019) ఓయూ స్టూడెంట్స్
మూడు రోజుల్లో 100శాతం ఆర్టీసీ బస్సులు నడిచి తీరాలని అందుకు అవసరమైన సిబ్బంది నియమించుకోవాలని ఆర్టీసీ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్టీసీ అధికారులు డ్రైవర్లు, కండక్టర్ల నియామకాలపై ఫోకస్ పెట్టారు. ఆర్టీసీలో తాత్క�
సర్కార్ మెట్టు దిగడం లేదు. కార్మికులు పట్టు వీడటం లేదు. హక్కుల సాధన వరకు పోరాటమంటోంది కార్మిక లోకం. ప్రజలకు ఇబ్బంది పెట్టేవారిని సహించేది లేదంటూ హెచ్చరిస్తోంది ప్రభుత్వం. ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వానికి, కార్మికులకు మధ్య అగాధాన్ని పెంచింది. �
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు ఆయన పలు సూచనలు చేశారు. యూనియన్ నేతల మాటలు
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను ప్రభుత్వాలు సానుభూతితో అర్థం చేసుకుని
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై సీఎం కేసీఆర్ మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అక్టోబర్ 06వ తేదీ జరిపిన మీటింగ్కు కొనసాగింపుగా ఈ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్లో ఈ మీటింగ్ జరుగనుంది. ఆర్టీసీపై
ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయం ప్రారంభించబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్టీసీ మనుగడ కొనసాగాలంటే..కొన్ని చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్మికులు చేసింది తీవ్రమైన తప్పిదమన్నారు. ఇక నుంచి కార్మికులతో ఎలాంటి రాజీ ఉండదని..చర్చల ప్రసక్�
ఆర్టీసీ సమ్మెపై టి.సర్కార్ ఎలాంటి ప్రకటన చేస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 05వ తేదీ నుంచి చేస్తున్న సమ్మెపై సీఎం కేసీఆర్ అక్టోబర్ 06వ తేదీ మధ్యాహ్నం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీ నాలుగు గంటలకు పైగా కొనసాగుతోంది. ప్�
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రగతి భవన్లో అక్టోబర్ 06వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ ప్రారంభమైంది. ఉన్నతస్థాయి సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్,
తెలంగాణ ఆర్టీసీ సమ్మె ప్రయాణీకులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దసరా పండుగ సీజన్లో కార్మికులు సమ్మె బాట పట్టడంతో ఎంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమ్మెను ప్రైవేటు వాహనదారులు క్యాష్ చేసుకుంటున్నారు. సొంత గ్రామాలకు వెళ్లాలని అనుకున్న �