Home » Turmeric Board
పసుపు బోర్డు ఏర్పాటుతో ఇందూర్ పసుపు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందనుంది.
పసుపు బోర్డుపై బీజేపీ ఎంపీ అరవింద్ మాట నిలబెట్టుకున్నారని ప్రశంసించారు.
2018లో ఎదురైన ఓటమి 2024లో సీఎంగా గెలవటానికి నాకు పునాది అయింది.
సమ్మక్క సారక్క పేరుతో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
బీజేపీపై రైతులు నిరసన తెలియచేయడంపై దేశ వ్యాప్తంగా చర్చ జురుగుతోందని...యూపీ, పంజాబ్ రాష్ట్రాల్లో బీజేపీ నేతలను రైతులు అడ్డుకుంటున్నారనే విషయాన్ని చెప్పారు. టీఆర్ఎస్ అడ్డుకుందని...
నిజామాబాద్ రైతుల కల నెలవేరబోతోంది. పండుగ రోజు నిజామాబాద్ రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా.. బోర్డు డైరెక్టర్లుగా ఐఏఎస్ అధికారులను కేంద్రం నియమించింది. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ
నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తానంటూ హామీ ఇచ్చి ఎంపీగా ఎన్నికైన ధర్మపురి అరవింద్.. రైతులకు ఝలక్ ఇచ్చారు. పసుపుబోర్డు ఏర్పాటుపై మాట మార్చారు. పసుపు బోర్డు అనేది అంబాసిడర్ కార్ల నాటి డిమాండ్ అన్న అర్వింద్.. ఇప్పుడు టయోటా జమానా నడుస్తోందన్నా