UN

    మళ్లీ చైనా అడ్డుపుల్ల : అజర్‌పై ఉగ్ర ముద్ర వేసేందుకు అభ్యంతరం

    March 14, 2019 / 02:11 AM IST

    జైషే మహ్మద్ చీఫ్‌ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత ప్రయత్నాలకు మళ్లీ బ్రేక్ పడింది. అతడిని ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా మరోసారి అడ్డుపడింది. ఐక్యరాజ్యసమతిలోని శాశ్వత సభ్య దేశాలన్నీ భారత డిమాండ్‌కు మద్దతివ్వగా… డ

    Pulwama Attack Affect : జేషే మహ్మద్‌ను బ్లాక్ లిస్టులో పెట్టండి

    February 28, 2019 / 03:55 AM IST

    ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరు సత్ఫలితాలను ఇస్తోంది. అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్ ఏకాకి అయిపోతోంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలకు పలు దేశాలు మద్దతు పలుకుతున్నాయి. పాక్‌కు అమెరికా గట్టి వార్నింగ్ చేసింది. ఉ

    బుద్ధిమారదు అంతే : పాకిస్థాన్ కు చిల్లిగవ్వ ఇచ్చేదిలేదు

    February 26, 2019 / 10:07 AM IST

    ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ కు పెద్ద చరిత్ర ఉందని భారతీయ అమెరికన్, ఐక్యరాజ్యసమితి (UN)లో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అన్నారు. పాకిస్థాన్ తన బుద్ధి మార్చుకునేంత వరకు ఆ దేశానికి అమెరికా ఒక డాలర్ కూడా ఇవ్వొద్దని చెప్పారు.

    చైనా వ‌క్ర‌బుద్ధి : పుల్వామా దాడిని ఖండిస్తూనే.. జైషే మ‌హ‌మ‌ద్ పై ప్రేమ‌

    February 15, 2019 / 11:52 AM IST

    పుల్వామా ఉగ్ర‌దాడిని ఖండిస్తూనే చైనా ప్ర‌పంచం ముందు మ‌రోసారి త‌న వ‌క్ర‌బుద్ధిని చూపించింది. పుల్వామా జిల్లాలో గురువారం పాక్ ఉగ్ర‌వాద సంస్థ జైషే మ‌హ‌మ‌ద్ జ‌రిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 49మంది జావాన్లు అమ‌రులైన ఘ‌ట‌న‌పై శుక్ర‌వారం(ఫిబ్ర‌వ‌రి-15,2019) �

10TV Telugu News