Home » UN
దివంగత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ హిమాలయాలకన్నా పెద్దదైన తప్పు చేశాడని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. 1947లో నెహ్రూ ప్రకటించిన “అకాల కాల్పుల విరమణ”ఏవోకే ఏర్పాటుకు కారణమైందన్నారు. 1948లో కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితికి తీసుక�
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ(సెప్టెంబర్-27,2019) న్యూయార్క్ లో… 74వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. మోడీ మాట్లాడుతూ…ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం నా ప్రభుత్వానికి,నాకు ఓటు వేసింది. మేము పెద్ద
26/11ముంబై ఉగ్రదాడి సూత్రధారి,భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన గ్లోబల్ టెర్రరిస్ట్,జమాద్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ తన బ్యంకు అకౌంట్ల నుంచి ఖర్చుల కోసం డబ్బలు తీసుకునేందుకు అతడిని అనుమతించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి పాకిస�
చైనా వాణిజ్య వేధింపులను సహించే సమయం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇవాళ(సెప్టెంబర్-24,2019)యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో చైనాని టార్గెట్ చేశారు. సంవత్సరాలుగా చై�
కశ్మీర్ విషయంలో పాక్ తన వాదనను నెగ్గించుకోవడానికి చేయాల్సినవన్నీ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఐరాసలో వేసిన పిటిషన్లో ఆయన పేరును వాడుకోగా ఇప్పుడు హర్యాణ సీఎం మనోహర్లాల�
భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజహర్ ను బుధవారం(మే-1,2019) గ్లోబల్ టెర్రరిస్ట్ గా ఐక్యరాజ్యసమితి ప్రకటించిన సందర్భంగా అతడిపై పాకిస్థాన్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. నిబంధనల ప్రకారం మసూద్ ఆస్తులన�
జైషే చీఫ్ మసూద్ అజహర్ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా బుధవారం(మే-1,2019)యునైటెడ్ నేషన్స్ ప్రకటించిన సందర్భంగా ఇవాళ(మే-2,2019) కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది.ఇది ప్రతి భారతీయుడి విజయం అని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మసూద్ ను ఉగ్రవాది
భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా బుధవారం(మే-1,2019) ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.బ్రిటన్,ఫ్రాస్స్,అమెరికా ఒత్తిడితో చైనా వెనక్కి తగ్గడంతో మసూద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడానికి మ
ఐక్య రాజ్య సమితిని అమెరికా బలహీనపరుస్తోందని గురువారం(మార్చి-28,2019) చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే అంశాన్ని అమెరికా మరింత జటిలం
బమాకో : మాలీలో నరమేథం ఘటనలో మృతుల సంఖ్య 134కు పెరిగినట్టు ఐక్యరాజ్య సమితి అధికారికంగా తెలిపింది. డోగన్ తెగకు చెందినవారు శనివారం (మార్చి23) సాయంత్రం సెంట్రల్ మాలీలోని ఒగొస్సొగౌ గ్రామంలో నరమేథానికి పాల్పడి..తబితల్ పులాకు తెగకు చెందిన ప్రజలను ఊచక�