Home » UN
పాక్ తీవ్రవాదుల్ని నిషేధించేందుకు భారత్ చేస్తున్న ప్రతిపాదనల్ని చైనా అడ్డుకుంది. ముంబై దాడుల సూత్రాధారిని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలంటూ ఐరాసలో చేసిన ప్రతిపాదనకు చైనా అడ్డుతగిలింది.
ప్రపంచంలోనే అత్యంత సంతోషదాయకమైన దేశంగా 5వ సారి టాప్ లో నిలిచిందీ దేశం..
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..యుక్రెయిన్ అంశాలపై 193 దేశాలు భేటీ కానున్నాయి.
చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షువాయి మిస్సింగ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చైనా మాజీ వైస్ ప్రీమియర్(ఉన్నతాధికారి) జాంగ్ గోలీ తనను లైంగికంగా వేధించినట్లు..
ప్రపంచ దేశాల గుర్తింపు కోసం తాలిబన్లు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈనెల 21 నుంచి 27 వరకు జరిగే ఐక్యరాజ్య సమితి 76వ వార్షిక సమావేశాల్లో ప్రసంగించేందుకు అవకాశం ఇవ్వాలని
తాలిబన్లు ఒక పంజ్షీర్ ప్రావిన్స్ మినహా అఫ్ఘానిస్తాన్ మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మిగిలిన పంజ్షీర్ కోసం బీకర యుద్ధం చేస్తున్నారు.
తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన ఆఫ్గానిస్థాన్ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి భారత్ అధ్యక్షతను అత్యవసర భేటీ కానుంది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(UNSC)అధ్యక్ష బాధ్యతలను ఆగస్టు నెలకు గాను భారత్ కు అప్పగించారు.
యుద్ధం. ప్రాణ, ఆస్తి నష్టాలే కాదు. యుద్ధ జరిగే దేశాల్లో బాలల బంగారు భవిష్యత్తులను నిర్ధాక్ష్యిణ్యంగా కాలరాసేస్తుంది. చిన్నారుల జీవితాలను ఛిద్రంచేసేస్తుంది. అలా యుద్ధం సంక్షోభం కారణంగా వేలాదిమంది చిన్నారుల జీవితాలు ఛిద్రమైపోయాయని ఐక్యరాజ
కొత్త ఐటీ నిబంధనలపై ఇండియా ఐక్యరాజ్యసమతిలో స్పందించింది. సోషల్ మీడియా వినియోగదారులను బలోపేతం చేయడానికే వీటిని రూపొందించినట్లు పేర్కొంది. దీనిపై పలువురితో 2018లోనే చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.