UN

    India: ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సదస్సుకు ఎంపికైన ఇండియా

    June 8, 2021 / 10:34 AM IST

    ఐక్యరాజ్య సమితి ఎకనామిక్, సోషల్ కౌన్సిల్ 2022-24కు ఇండియా ఎంపికైంది. 54మంది సభ్యులున్న ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ కు హృదయం వంటిది. డెవలప్మెంట్, సోషల్, ఎన్విరాన్మెంటల్ అంశాల్లో...

    Covid May Become Seasonal : సీజనల్ వ్యాధిగా కరోనా, బాంబు పేల్చిన ఐక్యరాజ్య సమితి

    March 18, 2021 / 12:22 PM IST

    వ్యాక్సిన్ వచ్చినా కరోనా తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కొత్త రూపాల్లో కొవిడ్ విజృంభిస్తోంది. దీంతో ప్రజల్లో ఇంకా భయాందోళనలు తొలగలేదు. కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి మరో బాంబు పేల్చింది.

    విదేశాల్లో భారతీయులే టాప్, అత్యధికంగా యుఏఈ

    January 22, 2021 / 08:22 AM IST

    India has largest : గత రెండు దశాబ్దాలుగా భారతదేశం నుంచే అత్యధికంగా విదేశాలకు వలస వెళ్తున్నారు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన అంతర్జాతీయ వలసలు 2020 నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇతర దేశాలతో పోల్చితే భారతీయులే అత్యధికంగా విదేశాల్లో

    విదేశాలకు వలసపోతున్నోళ్లలో మనోళ్లే టాప్ : యూఎన్ రిపోర్ట్

    January 16, 2021 / 03:11 PM IST

    India has the world”s largest diaspora population భారత్‌ నుంచి ప్రపంచ దేశాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మాతృభూమిని వదిలి విదేశాల్లో స్థిరపడిన వారిలో భారతీయులు అగ్రస్థానంలో నిలిచారని తాజాగా ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. శనివారం(జనవరి-16,2020) ఐక్య�

    కటిక పేదరికంలోకి 100కోట్ల మంది.. కారణం ఇదే: ఐక్యరాజ్య సమితి

    December 7, 2020 / 09:41 AM IST

    covid 19:ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌.. ఇప్పటికే దేశాలు ఎన్నో ఈ మహమ్మారి కారణంగా తీవ్ర కష్టాల్లోకి.. భారీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఈ అంటువ్యాధి కారణంగా ఇప్పటి వరకు కోట్ల మంది ప్రజల జీవితాలు ప్రభావితం అవగా.. టీకా సిద్ధమైన తర్వాత ఒకటి �

    కరోనా విజృంభణ ఆగకపోతే ప్రపంచానికి మరో ముప్పు

    April 28, 2020 / 01:39 PM IST

    కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకి 2 లక్షల మందికి పైగా మృత

    పాకిస్తాన్‌కి అది అలవాటే: ఐక్యరాజ్యసమితిలో భారత్

    January 23, 2020 / 08:02 AM IST

    ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్‌పై విరుచుకుపడింది భారత్. తమపై తప్పుడు ఆరోపణలు చేయడమే పాకిస్తాన్ అలవాటుగా పెట్టుకుందంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది భారత్. కశ్మీర్‌ అంశాన్ని పదేపదే అంతర్జాతీయ వేదికలపైకి తీసుకొచ్చి తన కుటిలబుద్ధిని ప్�

    పౌరసత్వ బిల్లు.. ముస్లింలపై వివక్షే : ఐక్యరాజ్య సమితి

    December 13, 2019 / 01:46 PM IST

    భారతీయ కొత్త పౌరసత్వ చట్టాన్ని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం తప్పుబట్టింది. ఈ చట్టంలో ముస్లింలు మినహాయించడం ద్వారా ప్రాథమికంగా వారిపై వివక్షతను సూచిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై వెంటనే సమీక్షించాలని పిలుపునిచ్చింది. వి

    జాదవ్ కేసులో పాక్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించింది..UNకి తెలిపిన వరల్డ్ కోర్టు

    October 31, 2019 / 11:01 AM IST

    కుల్‌భూష‌ణ్ జాద‌వ్ కేసులో పాకిస్తాన్ వియ‌న్నా ఒప్పందాన్ని  అతిక్ర‌మించింద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితి తెలిపింది. ఇంట‌ర్నేష‌నల్ కోర్ట్ ఆఫ్ జ‌స్టిస్(ICJ) ప్రెసిడెంట్ జ‌డ్జి అబ్దుల్‌కావి యూసుఫ్ బుధవారం UNGC(యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ)లో చెప్పా�

    వనక్కం తంబీ…అమెరికాలో తమిళ భాష ప్రతిధ్వనిస్తోందన్న మోడీ

    September 30, 2019 / 07:36 AM IST

    అమెరికా అంతటా తమిళ బాష ప్రతిధ్వనిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో తాను తమిళ కవి గురించి చేసిన ప్రస్తావన గురించి, అమెరికాలోని పలు వేదికలపై పలు సందర్భాల్లో తమిళ బాష ప్రాముఖ్యత గురించి తాను చేసిన వ్యాఖ్యలు మోడీ ఈ సందర్�

10TV Telugu News