Home » Union Budget
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు నిధులు కేటాయించి, ఎన్నికలు లేని రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదని హరీశ్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాజెక్టులకు నిధులపై నిర్మలా సీతారామన్ ఏం చెప్పారో తెలుసా?
Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటనల నేపథ్యంలో కొన్ని వస్తువుల ధరలు పెరగనుండగా, మరికొన్ని వస్తువుల ధరలు అమాంతం పెరగనున్నాయి.
మీకు పడే ట్యాక్స్ గురించి మీలో గందరగోళం నెలకొందా?
ఏపీకి గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న పోలవరం, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ నిధుల అంశాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించనున్నారు.
వికసిత భారత్ లక్ష్య సాధన కోసం ఏపీ తరుపున కేంద్ర ప్రభుత్వానికి తాము నిరంతరం మద్దతుగా నిలుస్తామని, అదే సమయంలో రాష్ట్రానికి అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఏపీ సర్కార్ చెబుతోంది.
కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన పత్రిక సామ్నాలో తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఓ కథనం ప్రచురితమైంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల ధ�
వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2023-24లో భారత జీడీపీ 6 నుంచి 6.8 శాతం వరకు పెరుగుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (7 శాతం)తో పోలిస్తే కాస్త తక్కువే. కోవిడ్ మహమ్మారి నుంచి భారతదేశం ఆర్థికంగా కోలుకోవడం పూర్తయిందని, 2023-24 ఆర్థిక సంవ�
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో నేడు సాధారణ బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టనున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు.
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఇదిలాఉంటే పార్లమెంట్ క్యాంటీన్ మెనూలో ప్రత్యేక వంటకాలు వచ్చిచేరాయి. ఐక్యరా