Home » Union Cabinet
Anurag Thakur: ఢిల్లీలో అదనంగా 20 కిలోమీటర్ల మెట్రో కారిడార్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.
Union Cabinet : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సిసిఇఎ) సమావేశంలో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలోని 35 జిల్లాల్లో జరగనున్న రైల్వే లైన్ల నిర్మణాలు
త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం సంస్థాగతంగా భారీ మార్పులు చేయనుంది. దీంతో ఏ క్షణమైనా పార్టీలో మార్పులపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి.
అన్నాడీఎంకేనే ప్రయత్నాలు ప్రారంభించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇటీవల ఢిల్లీలో ప్రకటించారు. అమిత్ షా ప్రకటన అనంతరమే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎ�
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను 4శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఆర్జేడీతో జతకట్టి ఎనిమిదవ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్, సుదీర్ఘకాలం పాటు మిత్రపక్షమైన బీజేపీపై తన ఫిర్యాదులను వెల్లడిస్తున్నారు. ఎన్డీయేను వీడుతున్నట్లు ప్రకటించిన అనంతరమే తనను రాష్ట్రంలో నిలువరించేందుకు చిరా
కేంద్ర కేబినెట్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశీయ క్రూడాయిల్ ఉత్పత్తి అమ్మకాలపై నియంత్రణను ఎత్తివేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
కేంద్రంలోని మోదీ సర్కారు రైతులకు శుభవార్త చెప్పింది. 17 పంటలకు కనీస మద్దుతు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది.