Home » Union Cabinet
పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలిసారిగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్ గా సమావేశమైన కేంద్ర కేబినెట్ రైతులు,హైల్త్ సెక్టార్ కి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
కేంద్ర కేబినెట్ విస్తరణలో తన కుమారుడికి స్థానం కల్పించకపోవడంపై ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మిత్ర పక్షమైన నిషద్ (నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దళ్) పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది.
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బుధవారం తొలిసారి కేబినెట్ విస్తరణ చేపట్టారు.
మంత్రులతో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖల్లోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
కేంద్ర కేబినెట్ విస్తరణకు సర్వం సిద్ధమైంది.
ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కేంద్రంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
బుధవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ జాబితా బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఎక్కువగా యువతకే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా సమాచారం.. ఉన్నత విద్యావంతులకు మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గ కూర్పులో వెనుకబడ�
కేంద్ర మంత్రివర్గ విస్తరణకి ముహూర్తం ఖరారు అయ్యింది. గురువారం ఉదయం గం.10:30కి ప్రధాన మంత్ర నరేంద్ర మోడీ తన కేబినెట్ ను విస్తరించనున్నారు.
ఈ నెల 7న కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.