Home » Union Cabinet
ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంశాఖ పెద్ద,కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను
ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని బలోపేతం చేసేలా కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీ జీవితంలో ఎలక్ట్రానిక్స్ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాటి తయారీలో
గత ఏడాది ఏప్రిల్ నుంచి ఉచిత పంపిణీ పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబర్ నెలాఖరుతో ఈ పథకం ముగియనుంది.
మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది.
గతేడాది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రైతుల ఆందోళన నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీ లాడ్స్ నిధుల పునరుద్ధరణ, కొనసాగింపుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2021-22 ఏడాదికి మిగిలిన భాగం కోసం ఎంపీ లాడ్స్ పునరుద్ధరించారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా దెబ్బతో కొట్టుమిట్టాడుతున్న ఆటో ఇండస్ట్రీకి, అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం రంగానికి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.
బ్యాంకు డిపాజిటర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఆర్థిక అవకతవకలు సహా ఇతర కారణాలతో ఆర్బీఐ మారటోరియం ఎదుర్కొంటున్న బ్యాంకుల్లోని డిపాజిట్ దారుల సొమ్ముకు భద్రత కల్పించేలా బుధవారం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఏడాది కాలం తర్వాత మొదటిసారిగా జరగనున్న ఈ సమావేశం ఉదయం 11గంటలకు ఆరంభం కానుంది.
ఇటీవల కేంద్ర క్యాబినెట్ విస్తరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ కమిటీల్లోనూ మార్పులు చేశారు. పాత,కొత్త మంత్రులతో మార్పులు చేశారు.