Home » UPSC
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 23-29 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, అదే సమయంలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ఇంటర్వ్యూలు జరగబోతున్నాయి. గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యే వారిలో చాలా మంది సివిల్స్ ఇంటర్వ్యూలకు కూడా �
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల ఆయా పోస్టులను అనుసరించి విద్యార్హతలు కలిగి ఉండాలి. అర్హతల విషయానికి వస్తే హిందీ సబ్జెక్టుతో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎండీ, ఎంఎస్ ఉత్తీర్ణత సాధించిన వారు ఆయా పోస్టులకు అర్హులు. రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇం
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ , మాస్టర్స్ డిగ్రీ, మెడికల్ పీజీ డిగ్రీ ( ఎండీ, ఎంఎస్, డీఎన్బీ ) ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకుగాను గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్,కామర్స్,సైన్స్ లో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అభ్యర్ధుల వయోపరిమితి, నిర్ణీత అటెంప్ట్స్ పెంచే అంశం గురించి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల వయో పరిమితి, నిర్ణీత అటెంప్ట్స్..
అభ్యర్ధుల ఎంపిక విధానం విషయానికి వస్తే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజుగా రూ.100ను నిర్ణయించారు.
అభ్యర్థులకు నష్టం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. జనవరి 6 నుంచి 16 వరకు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని కోరింది.
రిక్రూట్ మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదిగా జనవరి 13 , 2022 గా నిర్ణయించారు.
ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ, అనుభవం కలిగి ఉండటాన్ని అర్హతగా నిర్ణయించారు.