Home » UPSC
నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA), నావెల్ అకాడమీ(NA) ప్రవేశాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నోటిఫికేషన్ ను బుధవారం(జనవరి 8, 2020) విడుదల చేసింది. ఈ పరీక్షను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారు. అందులో భాగంగా జనవరి 8, 2020 మెుదటి నోటిఫికేషన్ విడుదల చ�
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగ నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది. ఇకపై దివ్యాంగుల కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునే వారు ఫీజు చెల్లించాల్సిన
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2019 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే UPSC అధికారిక upsc.gov.in వెబ్సైట్లో �
కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏప్రిల్ 10న విడుదల చేసింది.
2018 సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఎగ్జామ్ ఫలితాలను శుక్రవారం(ఏప్రిల్-5,2019)UPSC(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్)విడుదల చేసింది.ఈ ప్రతిష్ఠాత్మకమైన పరీక్షలో IIT బొంబాయి గ్రాడ్యేయేట్ కనిషక్ కతారియా టాపర్ గా నిలిచాడు.759మందిలో కనిషక్ టాపర్ గా నిలిచాడు.అక్షిత్
ఢిల్లీ: UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ -2018 రిజల్ట్స్ విడుదలయ్యాయి. అఫీషియల్ వెబ్సైట్లో upsc.gov.in ఫలితాలు ఉంచారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
యూపీఎస్సీ 2019 పరీక్షా షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాదికి సంబంధించి పరీక్షా షెడ్యూల్ను పీఎస్యూ అధికారిక వెబ్సైట్ upsc.gov.inలో అందుబాటులో ఉంచింది.