Home » Uttar Pradesh
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర్రం పేరు ఇటీవల తరచూ కిడ్నాప్ వార్తలతో ప్రముఖంగా వినపడుతోంది. ఇంతకు ముందు రెండు ఘటనలు జరగ్గా, ఆదివారం మూడోఘటన జరిగింది. గోరఖ్ పూర్ జిల్లాలోని పిప్రాయిచ్ ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసిన దుండగులు కోటి రూపాయలు డిమ
కరోనా వేళ మాస్క్ కంపల్సరి అయిపోయింది. నిత్యజీవితంలో ఇదొక భాగమయ్యే పరిస్థితి ఏర్పడింది. బయటకు వెళ్లిన సమయంలో తప్పకుండా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నారు. కానీ ఇదొక్క మనుషులకే మాత్రం కాదని..జంతువులకు కూడా వర్తిస్తుందని క
దశాబ్దాల తరబడి అయోధ్య రామమందిర స్ధల వివాదంలో హిందూ ముస్లింల మధ్య కోర్టుల్లో కేసులు నడిచివప్పటికీ ఆగస్టు 5న జరిగే రామ మందిరం శంకు స్ధాపనకు దేశం నలుమూలలనుంచి ముస్లింలైన రామ భక్తులు అయోధ్యకు తరలి వస్తున్నారు. రామమందిర నిర్మాణం హిందూ,ముస్లిం �
ప్రేమలో పడిన 19 ఏళ్ల అమ్మాయి తండ్రి నుంచి కోటిరూపాయలు కొట్టేయటానికి సినీ ఫక్కీలో కిడ్నాప్ డ్రామా ఆడింది. ధ్రిల్లర్ సినిమాను తలపించేలా సాగిన డ్రామా ఎపిసోడ్ లో పోలీసులు రంగంలోకి దిగి విచారించే సరికి ఇందతా నాటకమని తేలటంతో కధ అడ్డం తిరిగింది. �
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గ్యాంగ్ స్టర్స్ మీద ఉక్కుపాదం మోపింది. గత కొద్ది రోజులుగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఏరివేత కార్యక్రమం చేపట్టేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఎన్కౌంటర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నప్పటిక�
దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో దీని తీవ్రత ఆందోళన కలిగించేట్టుగానే ఉంది. క్వారంటైన్ కేంద్రాల్లో చేరుతున్న వారి సంఖ్యను బట్టి చూస్తే ఇది తెలుస్తోంది. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 31.58 లక్షల మం�
ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. 20 ఏళ్ల కాలేజి యువతిపై ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఉత్తరాఖండ్ లోని ఉథమ్ సింగ్ నగర్ జిల్లా ఖాతిమా పట్టణంలో నివసించే 20 ఏళ్ళ యువతి జూలై9 న కాలేజీ లైబ్రరీ నుంచి ఇంటికి తిరిగి వెళుతోంది. దారిలో ఆమెకు ఒక
కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో, ప్రాణాంతకమో అంతా కళ్లారా చూస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా కాటేస్తుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రాణాలు తీస్తుంది. అందుకే కరోనాతో గేమ్స్ వద్దు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు నెత్తీ నోరు బాదు�
కరోనా కష్ట కాలంలో పేదలు, రోజువారీ కూలీలను ఆదుకోవడానికి పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అయితే వారందరికంటే నటుడు సోనూ సూద్ తనకున్నదానిలో వివిధ రకాలుగా కాస్త ఎక్కవ సహాయమే చేస్తున్నారు. కరోనా బాధితుల కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న వై
పేదరికం వారికి శాపంగా మారింది. పేద కుటుంబంలో పుట్టడమే వారి పాలిట శాపమైంది. పని కోసం, నాలుగు మెతుకుల కోసం తమ దేహాన్ని సమర్పించుకోవాల్సి వస్తోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పని కావాలంటే పడుకోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్ ఖండ్ ప్రాంత�