Home » Uttar Pradesh
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కర్కశంగా ప్రవర్తించింది. ఏకంగా ఐదుగురు కన్న బిడ్డలను గంగా నదిలోకి తోసేసింది.
ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగించాలి. అమెరికా పరిస్థితి మనకొద్దు. కరోనాను మనం తట్టుకోలేం. లాక్డౌన్ మినహా మరో గత్యంతరం లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ విజ్ఞప్తిని కేంద్రం పరిగణలోకి తీసుకుందన్నది తాజా సమాచారం. తెలంగాణతోపాటు చాల�
ఏప్రిల్ 15 వతేదీ నుంచి మేఘాలయలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పని చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ పూర్తికాగానే ప్రభుత్వ కార్యాలయాల సేవలు అందుబాటులోకి వస్తాయని ఈశాన్
సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారి పోతున్నాయి, తాత్కాలికమైన శారీరక సుఖాల కోసం వావి వరసలు మర్చిపోయి పుశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ సుఖాల కోసం అడ్డువచ్చిన వారిని అంతమొందిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళ బంధానికి మచ్చతెచ్చేలా అన్న వ
కరోనా అనుమానంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలపై ఉత్తరప్రదేశ్ లో అధికారులు కెమికల్స్ స్ప్రే చేసిన సంగతి తెలిసిందే. వలస కూలీలను రోడ్డుపై కూర్చోపెట్టిన
కరోనా వ్యాప్తి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అన్ని రకాల వ్యాపారాలు, పరిశ్రమలు మూతబడ్డాయి. దీంతో వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు
ప్రముఖ బాలీవుడ్ సింగర్ కనికా కపూర్కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఉత్తరప్రదేశ్లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతోంది. డాక్టర్లు చికిత్స చేస్తున్నా కనికా
ఏ దేశం చూసినా కరోనా వైరస్ తో భయంతో వణికిపోతోంది. ప్రపంచాన్ని ఈ వైరస్ వణికిస్తోంది. వేలాది సంఖ్యలో ప్రజలు చచ్చిపోతున్నారు. భారతదేశంలో కూడా ఈ వైరస్ ప్రభావితం చూపెడుతో్ంది. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పది మంది దాక మృతి చెందినట�
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకుండా కేంద్రం ఆంక్షలు విధిస్తే.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ మాత్రం బుధవారం తెల్లవారు ఝామున లాక్ డౌన్ ని
చైనాలో పుట్టి, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్తో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. ఇప్పటికే వేల మందిని పొట్టనబెట్టుకున్న ఈ వైరస్ మహమ్మారిగా మారిపోయింది. లక్షల మందికి ఈ వైరస్ సోకడంతో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచవ�