Home » Uttar Pradesh
ఉత్తరప్రదేశ్ లో 8మంది పోలీసులను బలితీసుకున్న గ్యాంగ్ స్టర్, మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ వికాస్ దూబే ప్రధాన అనుచరుడు అమర్ దూబే హతమయ్యాడు. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి అమర్ దూబేని కాల్చి చంపారు. 8మంది పోలీసుల హత్య కేసులో అమ
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్ మంత్రులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి రాజేంద్ర ప్రతాప్ సింగ్తో పాటు ఆయన భార్య, కొడుకు, కోడలు, మ�
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పెళ్లింట విషాదం అలుముకుంది. పెళ్లికి సరిగ్గా రెండు రోజుల ముందు వధువు, ఆమె తండ్రి దారుణ హత్యకు గురయ్యారు. జూన్ 27న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా జూలై 3న వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడి
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడాలో దారుణం జరిగింది. దుష్ట శక్తులు పారదోలతానని చెప్పి ఓ మంత్రగాడు వివాహితపై(20) అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని, ఆమె భర్తను బెదిరించాడు. బాధితురాలి భర్త ధైర్యం చేసి పోలీసులకు
వెనుకటి కెవడో తాటి చెట్టుఎందుకెక్కావురా అంటే దూడ మేత కోసం అన్నాడుట…అట్టా ఉంది వారణాశిలోని ఈ దొంగ మాటలు. పార్క్ చేసి ఉన్న పల్సర్ బైక్ ను దొంగతనం ఎందుకు చేశావురా అంటే కరోనాకు మందు కనిపెట్టటానికి అన్నాడుట. పల్సర్ బైక్ దొంగిలించిన దొంగను పోల�
కరోనా వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతున్నారు. భారతదేశంలో విధించిన లాక్ డౌన్…వలస కూలీల ప్రాణాల మీదకు తెస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్ష కోట్ల ప్యాకేజీ ఏ మాత్రం ఆదుకోవడం లేదని పలు ఘటనలు చూపిస్తున్నాయి. ఉపాధి పోవడంతో..వారి వారి రాష్ట్ర�
మహారాష్ట్రలోని పాల్ ఘర్ వద్ద ఇద్దరు సాధువులపై దాడి చేసి హత్య చేసిన ఘటన మరువక ముందే ఊత్తర ప్రదేశ్ లోని బులంద్ షహర్ లోని శివాలయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది.
కరోనా ఎంతో మందికి షాక్ ఇస్తోంది. జీవితాలను ప్రభావితం చేస్తోంది. భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు తీవ్ర ఇబ్బందులు పడు
కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఉత్తర ప్రదేశ్ కు చెందిన వలస కార్మికులను రాష్ట్రానికితీసుకువస్తామని
అనుమానం పెనుభూతం అన్నారు పెద్దలు. అగ్ని సాక్షిగా తాళికట్టిన భార్య శీలాన్ని శంకించి..కన్నకూతుర్ని రేప్ చేసి హత్య చేశాడు ఓకసాయి తండ్రి. ఉత్తర ప్రదేశ్ లోని బరేలిలో ఈ దారుణం జరిగింది. బరేలిలోని స్ధానిక ఫతే గంజ్ వెస్ట్ పోలీసు స్టేషన్ కు మా�