Home » Uttar Pradesh
పార్లమెంట్లో క్యాబ్ బిల్ పాసైనంత సులువుగా చట్టంగా అమలయ్యేలా కన్పించడం లేదు. ఓవైపు సుప్రీంకోర్టులో కొత్త చట్టానికి వ్యతిరేకంగా దాదాపు డజను పిటిషన్లు దాఖలవ్వగా..
ఉత్తర ప్రదేశ్ లో జరిగిన ఉన్నావ్ అత్యాచార ఘటనపై ఢిల్లీ కోర్టు డిసెంబర్ 16 న తీర్పు చెప్పనుంది. యూపీకి చెందిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కులదీప్ సెంగార్ ఈ కేసులో అత్యాచార నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కోంటున్నాడు. కేసు విచార చేసిన సీబీఐ డిసె
కాసేపట్లో పెళ్లి.. బరాత్ తో పెళ్లికొడుకు బిజీగా ఉన్నాడు. అర్ధరాత్రి దాటాక పెళ్లి వేదిక దగ్గరకు కుటుంబ సభ్యులతో చేరుకున్నాడు. ఆలస్యంగా పెళ్లికొడుకు వచ్చినందుకు పెళ్లికూతురు ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడితో కలిసి ఇంటికి వెళ్లేందుకు తిరస్కరిం�
ఉత్తర ప్రదేశ్ లో మహిళల పై జరుగుతున్నరేప్ కేసులు, హత్యల కేసులు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచార కేసులు విచారించేందుకు 218 ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి బ్రజేష్ పాఠక్ తెలిపారు. ఉన్నావ్ అత్యా�
అయోధ్యలోని రామజన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) తరఫున ఆరుగురు వేర్వేరుగా తమ లాయర
పోలీసు డిపార్ట్ మెంట్ ను ముప్పతిప్పలు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టుకోటానికి పోలీసులు సరికొత్త వ్యూహం పన్నారు. మహిళా ఎస్సైతో మ్యారేజ్ ప్రపోజల్ పంపించారు. అడది వలచి.. వస్తోందనే సరికి టిప్పు టాపుగా పెళ్ళి చేసుకోటానికి వచ్చి ప�
నాలుగేళ్ల పాప అనారోగ్యంతో చనిపోయింది. కళ్లముందే పాప మరణించడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కన్న పేగు బంధాన్ని వీడలేక కన్నీరుమున్నీరుయ్యారు. తమ పాప చనిపోలేదని, మరుసటి రోజు ఉదయమే లేచి వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. మృతిచెందిన పా�
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాధ్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలోని ప్రముఖ నగరాల పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. అలహాబాద్, ఫైజాబాద్, మొఘల్ సరాయ్ పేర్లు మార్చిన తర్వాత ఇప్పుడు ఆగ్రా పేరు మార్చే పనిలో పడ్డారు. ఇందుకు సంబంధించి ఆగ్ర�
హైదరాబాద్లో ఆర్మీ కెప్టెన్ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్లో పేలుళ్లతో సంబంధం ఉందంటూ ఆర్మీ కెప్టెన్ అశ్వక్ ఆలమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయోధ్యలో గంభీర వాతావరణం నెలకొంది. ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును వెలువరించబోతోంది. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూ