Uttar Pradesh

    ఖాకీ కావరం : ఫోన్ చోరీ చేశాడని బూటుకాళ్లతో తొక్కుతూ దాడి

    January 10, 2020 / 06:31 AM IST

    యూపీలోని డియోరియా పోలీసు స్టేషన్‌లో మొబైల్‌ను దొంగిలించాడనే నెపంతో ఓ వ్యక్తిని పోలీసులు చితకబాదారు. గురువారం జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  మహేన్‌ గ్రామానికి చెందిన సుమిత్‌ గోస్వామిని మొబైల్‌ దొంగతనం చేశాడనే అనుమానంతో పో�

    అయోధ్య యూనివర్శిటీలో ‘గర్భ విజ్ఞాన సంస్కర్’ కోర్సు

    January 7, 2020 / 08:01 AM IST

    అయోధ్యలోని రామ్ మనోహర్ లోహియా అవధ్ విశ్వవిద్యాలయం (RMLU) కొత్త కోర్సును ప్రవేశపెట్టింది. సైన్స్ ఎంతో స్పీడ్ గా డెవలప్ అవుతోంది. ఈ క్రమంలో తల్లి కడుపులో ఉన్న పిండాన్ని మానసికంగా ఎలా బలోపేతం చేయాలి. దానికి గర్భంతో ఉన్న మహిళలు (కాబోయే తల్లులు)  దా�

    అప్పు తిరిగివ్వమంటే 39మందిపై అత్యాచారం కేసు

    January 5, 2020 / 12:26 PM IST

    ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళ తనపై 35మంది గుర్తు తెలియని వ్యక్తులతో సహా 39మంది తనని రేప్ చేశారంటూ కేసు పెట్టింది. ఆ ఒక్క మహిళ గ్రామంలోని అంతమంది వ్యక్తులపై ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు గ్రామస్థులు. తన ఇంటిపైకి వచ్చిన ప్రతి వ్య�

    12 గంటల వ్యవధిలో 2 గ్యాంగ్ రేప్ లు : ఆడపిల్లకు రక్షణేది..?

    December 30, 2019 / 05:24 AM IST

    కఠిన చట్టాలు తెచ్చినా, ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. దేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు

    పాకిస్తాన్ వెళ్లమన్నందుకు కేంద్ర మంత్రి సీరియస్

    December 29, 2019 / 02:36 PM IST

    పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ముస్లింలను  ఉద్దేశించి యూపీ లోని మీరట్ ఎస్పీ అఖిలేశ్ నారాయణ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీజేపీ లోని సీనియర్ నేతలు విభిన్నంగా స్పందించారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి �

    యూపీ అల్లర్లు : ప్రభుత్వఆస్తులు ధ్వంసం చేసిన వారికి నోటీసులు 

    December 26, 2019 / 03:54 PM IST

    పౌరసత్వ సవరణ బిల్లుకు  వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిన పలురాష్ట్రాల్లో చెలరేగిన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. సీఏఏ బిల్లుకు  వ్యతిరేకంగా చేసే నిరసనల్లో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చ�

    CAA ఎఫెక్ట్ : ప్రార్థనల కోసం..ఇంటర్నెట్ నిలిపివేత

    December 26, 2019 / 03:31 PM IST

    ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా సద్దుమణగడం లేదు. కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. కానీ పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసు

    CAA : రగులుతున్న యూపీ..రెచ్చిపోతున్న అల్లరిమూకలు

    December 21, 2019 / 01:29 AM IST

    ఉత్తరప్రదేశ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రస్థాయికి చేరాయి. లక్నోలో మొత్తం 350 మందిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధ్వంసానికి పాల్పడేవారి ఆస్తుల వేలం వేస్తామని సీఎం యోగీ ఆదిత్యనాధ్ ప్రకటించినా ఆందోళనకారులు �

    మేడ ఎక్కేసిన ఎద్దు..పచ్చగడ్డి ఎర వేసిన పోలీసులు 

    December 20, 2019 / 10:32 AM IST

    ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాలోని లఖీంపూర్ ఖేరీస్ పాలియా పట్టణంలో ఓ ఎద్దు షాపింగ్ కాంప్లెక్స్ భవనంపైకి ఎక్కేసింది. పాపం ఎలా దిగాలో తెలీలేదు. పైనే ఉండి కిందికి ఎలా దిగాలో తెలీక అంత పెద్ద ఎద్దూ కూడా బిత్తర చూపులు చూసింది.  బుధవారం (�

    పెళ్లైన రాత్రే పెళ్లి కూతురు పరార్ : డబ్బు, నగలు మాయం

    December 15, 2019 / 10:15 AM IST

    సమాజంలో ప్రస్తుత పరిస్ధితుల్లో మగపిల్లలకు పెళ్లి అవటం కొంచెం కష్టంగానే ఉంది. యువతుల కోరికలు కానీయండి మరే కారణాలైనా సరే…కొన్నిసందర్భాల్లో మగపెళ్లి వారే పెళ్లి ఖర్చు అంతా భరించి పెళ్లి చేసుకుని  కోడల్ని ఇంటికి తెచ్చుకునే పరిస్ధితులు కొ

10TV Telugu News